కరీంనగర్

ఐఎన్టీయూ ఆర్జీ 2 వైస్​ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా శంకర్​నాయక్​

గోదావరిఖని, వెలుగు : కాంగ్రెస్​ అనుబంధ ఐఎన్టీయూసీ యూనియన్​ ఆర్జీ 2 ఏరియా వైస్​ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా బదావత్​శం

Read More

సొంత జాగ లేనివాళ్లకు కూడా త్వరలో సర్కార్​ నిర్ణయం : సుడా చైర్మన్‌‌‌‌‌‌‌‌ కోమటిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

కరీంనగర్​ రూరల్, వెలుగు : సొంత జాగ లేనివారి కోసం ఇండ్లు కేటాయింపుపై ప్రభుత్వం ఆలోచిస్తోందని, త్వరలోనే వారికి కూడా లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుంటుంద

Read More

రచయితలు సమాజాన్ని మేల్కొలపాలి : మంత్రి బండి సంజయ్

కరీంనగర్ సిటీ, వెలుగు : సమాజంలో నైతిక విలువలు పతనమవుతున్నాయని, కుటుంబ బంధాలు సన్నగిల్లుతున్నాయని, ఈ పరిణామం సమాజానికి చెడు చేస్తుందని కేంద్ర హోంశాఖ సహ

Read More

కరీంనగర్ గల్లీలన్నీ డెవలప్ చేశాం : మేయర్ యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ సిటీలోని అన్ని గల్లీలను అభివృద్ధి చేశామని మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు.  గురువారం 52వ డివిజన్ ముకరంపుర ఏరియ

Read More

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు : వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌ ఆది శ్రీనివాస్ సూచించారు.

Read More

ఇవాళ్టి (జనవరి 24) నుంచి హౌసింగ్ బోర్డులో 24 గంటల వాటర్ ​సప్లై

ప్రారంభించనున్న కేంద్ర మంత్రి మనోహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్ ఖట్టర్ ప

Read More

పదవులొస్తాయ్​.. పోతాయ్​.. అభివృద్ధే శాశ్వతం : బండి సంజయ్

కరీంనగర్​లో రాజకీయ విమర్శలు చేయను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్యే గంగుల, మేయర్ సునీల్ రావుతో కలిసి ‘ఇంటిగ్రేటెడ్  మా

Read More

ఆవును చంపింది పెద్దపులే! ఫారెస్ట్ అధికారులు అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డు

కొడిమ్యాల, వెలుగు:  జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ అటవిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్​అధికారులు నిర్ధారించారు. కొండాపూర్‌

Read More

పెద్దపల్లి జిల్లాలో పెరిగిన ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగు

పెద్దపల్లి జిల్లాలో ఏడాదిన్నరలో 3వేల నుంచి 10వేల ఎకరాలకు.. జిల్లాలో ఇండస్ట్రీ ఏర్పాటు నిర్ణయంతో ఊపందుకున్న సాగు  సబ్సిడీపై డ్రిప్ ​స్ప్రిం

Read More

ఇండ్ల ఎంపిక పారదర్శకంగా ఉండాలి: ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

భీమదేవరపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థిత

Read More

దుబాయ్ లో జగిత్యాల జిల్లా యువకుడు సూసైడ్

మల్యాల, వెలుగు: ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన జగిత్యాల జిల్లా యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మల్యాల మండల కేంద్రానికి చెందిన భోగ సాయి(25) తల్లిదండ్రు

Read More

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్టీవో

గోదావరిఖని, వెలుగు: రిటైర్డ్​ టీచర్​ నుంచి సబ్​ ట్రెజరీ ఆఫీసర్(ఎస్టీవో) ఏకుల మహేశ్వర్, అతని సబార్టినేట్​ రెడ్డవేణి పవన్​ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధిక

Read More

పదేండ్లలో ఒక్క ఇల్లు ఇయ్యలె.. ఇప్పుడు మాట్లాడుతున్నవా..! ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని నిలదీసిన సైదాబాద్ గ్రామస్తులు

జమ్మికుంట, వెలుగు:  “ బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఒక్క డబుల్​బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదు.. ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నావా..? ఎన్నికలప్పుడు ఇండ్

Read More