కరీంనగర్

బడ్జెట్‌లో అన్ని వర్గాలకు న్యాయం: ఎంపీ పురందరేశ్వరి

కరీంనగర్, వెలుగు : వికసిత్‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌ లక్ష్యానికి అనుగుణంగా

Read More

విప్లవకారులే నిజమైన దేశభక్తులు..బహుళజాతి కంపెనీల మేలు కోసమే ఆపరేషన్​ కగార్: విమలక్క

గోదావరిఖని, వెలుగు: విప్లవకారులు మాత్రమే నిజమైన దేశభక్తులని, ఇబ్బందులకు గురవుతున్నా అడవి బిడ్డలను కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నారని అరుణోదయ సాంస్కృ

Read More

కరీంనగర్‌‌‌‌ జిల్లాలో యూరియా కోసం రైతుల పడిగాపులు

చిగురుమామిడి/తిమ్మాపూర్, వెలుగు: అవసరం మేరకు యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. యూరియా కొరత ఉందనే ప్రచారం

Read More

టెన్త్ స్టూడెంట్లపై ఇంటర్​ విద్యార్థుల దాడి.. కరీంనగర్​ జిల్లా చొప్పదండి సైనిక్​ స్కూల్లో ఘటన

చొప్పదండి, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  జిల్లా చొప్పదండి మండ

Read More

కార్మికులకు సర్కారు అండగా ఉండాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

వేములవాడ, వెలుగు: కార్మికులకు కాంగ్రెస్​ ప్రభుత్వం అండగా నిలబడాలని, వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సీసీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్

Read More

బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు కబ్జా చేసిన భూమి రికవరీ

ఎల్లారెడ్డిపేట, వెలుగు: బీఆర్ఎస్​ రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గత ప్రభుత్వ హయాంలో కబ్జా చేసిన ఎకరం భూమిని శుక్రవారం రెవెన్యూ అధికారులు

Read More

సిరిసిల్లలో అపెరల్ పార్క్ రెడీ.. రూ.60 కోట్లతో రెడీమేడ్​ దుస్తుల తయారీ యూనిట్

మోడ్రన్  టెక్నాలజీ కుట్టు మిషన్ల ఇన్​స్టాలేషన్ 500 మంది మహిళలకు శిక్షణ పూర్తి వారం రోజుల్లో ఉత్పత్తి ప్రారంభం రాజన్నసిరిసిల్ల, వెలుగు

Read More

స్కూటీపై వెళ్తుండగా..మహిళపై అడవిపంది దాడి

కరీంనగర్ జిల్లాలో మహిళపై అడవిపంది దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. రోజువారీ విధుల్లో భాగంగా  స్కూటీపై వెళ్తున్న మహిళను వేగంగా వచ్చి అడవిపంది దాడి చ

Read More

ప్రభుత్వ రూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం ఇసుక రవాణా చేయాలి : రామగుండం సీపీ శ్రీనివాస్

  ముత్తారం, వెలుగు: ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక రవాణా చేయాలని  రామగుండం సీపీ శ్రీనివాస్ సూచించారు. గురువారం ముత్తారం మండలం ఖమ్మంపల్లి

Read More

ప్రతీది గుర్తుపెట్టుకొని ఏం చేస్తావ్‌‌‌‌‌‌‌‌.. కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ? : విప్ ఆది శ్రీనివాస్

రాజన్నసిరిసిల్ల, వెలుగు: కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉన్నతాధికారులను వ్య

Read More

మహాశివరాత్రి జాతరకు వేములవాడ ముస్తాబు.. పూజల వివరాలివే..

ఈ నెల 25 నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు  4 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ‌‌‌‌

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ప్రైవేట్ టీచర్ల ఓట్లే కీలకం

తొలిసారిగా అవకాశమిచ్చిన ఎలక్షన్‌‌ కమిషన్‌‌ రెండు టీచర్‌‌ నియోజకవర్గాల్లో ఐదు వేల చొప్పున ఓట్లు ఇప్పటివరకు ప్రభుత్

Read More