
కరీంనగర్
అభివృద్ధి, సంక్షేమమే సర్కార్ లక్ష్యం : ఎమ్మెల్యే రాజ్ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. మంగళవారం గోదావరిఖనిలోని ప్
Read More15 నెలల తర్వాత సింగరేణి స్ట్రక్చర్డ్ మీటింగ్
ఈనెల- 7న స్ట్రక్చర్డ్, 8న జేసీసీ సమావేశాలు కార్మికుల సమస్యల పరిష్కారానికి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఫోకస్ గోదావరిఖని/ కోల్ బెల్ట
Read Moreవేములవాడ బద్దిపోచమ్మకు బోనం మొక్కులు
వేములవాడ, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ అమ్మవారికి మంగళవారం (మార్చి 4) భక్తులు ఓడి
Read Moreగ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్లో .. 28 వేల మందికి ఓటేసుడు రాలే
అంకెకు బదులు టిక్లు, సర్కిళ్లు, పేర్లు రాసిన టీచర్లు, గ్రాడ్యుయేట్లు పోలైన ఓట్లలో 10 శాతానికిపైగా చెల్లలే గ్రాడ్యుయేట్ల ఓట్లలో భారీగా ఇన
Read Moreగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అంజిరెడ్డి ముందంజ
రెండో స్థానంలో నరేందర్ రెడ్డి, మూడో స్థానంలో ప్రసన్న హరికృష్ణ ఓవరాల్గా లీడ్లో బీజేపీ క్యాండిడేట్ ఆరో రౌండ్ పూర్తయ్యే సరికి 7,11
Read Moreజగిత్యాల జిల్లా: కోరుట్లలో మందుబాబుల వీరంగం
జగిత్యాల జిల్లాలో మందుబాబులు వీరంగం సృష్టించారు. కోరుట్ల నంది చౌరస్తా వద్ద ఉన్న వైన్ షాపులో మద్యం సేవించిన వ్యక్తులు కొట్టుకున్నార
Read Moreకరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపు .. టీచర్లకు, మోదీకి అంకితం : బండి సంజయ్
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీజేపేనని తేలింది టీచర్ల సమస్యల పరిష్కారమే నా ఎజెండా: మల్క కొమరయ్య కరీంనగర్, వెలుగు: కరీంనగర్’
Read Moreకరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ వెరీ స్లో ..ఫలితం తేలేది రేపే(మార్చి 5).?
చెల్లని ఓట్లు, చెల్లుబాటయ్యే ఓట్లను గుర్తించడంలో లేట్ గ్రాడ్యుయేట్ కౌంటింగ్&zw
Read Moreఈ విజయం ప్రధాని మోడీకి అంకితం: కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్: 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ చేసిన పోరాటాన్ని ఉపాధ్యాయులు గుర్తించారని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇందులో భాగం
Read Moreటీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం
కరీంనగర్ -మెదక్- ఆదిలాబాద్ -నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్కా కొమురయ్య విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే విజయం స
Read Moreగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో భారీగా చెల్లని ఓట్లు.. కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళన
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెల్లని ఓట్లు ఎక్కువగా నమోదు కావడంతో అభ్యర్థుల
Read Moreసిరిసిల్ల మున్సిపాలిటీలో విలీన గ్రామాల్లో అంత్యక్రియలకు కష్టాలు
శ్మశాన వాటికల్లో సౌకర్యాలు లేక జనం అవస్థలు రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల మున్సిపాలిటీలోని విలీన గ్రామాల్లో అంత్యక్రియలకు జనం అవస్థ
Read Moreకోరుట్లలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
కోరుట్ల, వెలుగు: కోరుట్లలోని వాసవీ కల్యాణ భవనంలో ఆదివారం శ్రీ వల్లభా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు.  
Read More