హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ రిపోర్ట్​పై మోదీ మాట్లాడరేం: కర్నాటక సీఎం సిద్ధరామయ్య

హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ రిపోర్ట్​పై మోదీ మాట్లాడరేం: కర్నాటక సీఎం సిద్ధరామయ్య

మైసూరు: హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ నివేదిక, మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని కర్నాటక సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు. మై సూరు అర్బన్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ (ముడా) స్థలాల పంపిణీ కేసులో సీఎం సిద్ధరామయ్య పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

నివారం హర్యానాలో అక్కడి అసెంబ్లి ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఇటీవల మోదీ చేసిన కామెంట్లపై సిద్ధరామయ్య స్పందించారు. “మోదీ పార్టీ (బీజేపీ)లోనే చాలా మంది అవినీతిపరులు ఉన్నారు. ముందు దాన్ని సరిదిద్దుకోండి. 

దీ.. ఇప్పటి వరకు మణిపూర్‌‌‌‌‌‌‌‌లో ఎందుకు పర్యటించలేదు? రాహుల్ గాంధీ లోక్‌‌‌‌‌‌‌‌సభలో ఈ అంశాలను లేవనెత్తినా ఎందుకు స్పందించరు?’’ అని సిద్ధరామయ్య ప్రశ్నించారు.