
మధిర, వెలుగు : మధిర కోర్టు ను బుధవారం ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్ కోర్టు నిర్వహణకు గాను భవనాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట మధిర కోర్టు జడ్జి కార్తిక్రెడ్డి, సీఐ మధు, ఎస్సై సంధ్య, న్యాయవాదులు ఉన్నారు.
మధిర, వెలుగు : మధిర కోర్టు ను బుధవారం ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్ కోర్టు నిర్వహణకు గాను భవనాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట మధిర కోర్టు జడ్జి కార్తిక్రెడ్డి, సీఐ మధు, ఎస్సై సంధ్య, న్యాయవాదులు ఉన్నారు.