ఖమ్మం

దారుణం.. ఇన్‌‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని చంపిన మావోయిస్టులు

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లో మావోయిస్టులు గురువారం ఇన్​ఫార్మార్లు అనే నెపంతో ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. కిడ్నాప్ చేసిన మరో స్టూడెంట్​ను మాత్రం

Read More

వరద బాధితులకు ఎంత చేసినా తక్కువే: ఎమ్మెల్సీ కోదండరాం

ఖమ్మం టౌన్/ కూసుమంచి/ కారేపల్లి, వెలుగు: మున్నేరువరద బాధితులకు ఎంత సాయం చేసినా తక్కువేనని, నిరాశ్రయులైన ప్రజల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుక

Read More

చెరువు కట్టల భద్రతపై  క్షణ క్షణం.. భయం భయం!

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనే పెద్దదైన సింగభూపాలం చెరువు కట్టపై పగుళ్లు ఆయకట్టు రైతుల్లో గుబులు మేడికొండ చెరువుకు బుంగ 50 మీటర్ల మేర కొట్టుక

Read More

సారూ.. ఆదుకోండి.. కేంద్ర బృందానికి వరద బాధితుల ఆవేదన

ఖమ్మం టౌన్, వెలుగు: మున్నేరు వాగు వరద ముంపుతో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన  కేంద్ర బృందం గురువారం రెండో &

Read More

అడవుల సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి : డీఎఫ్​వో కిష్టాగౌడ్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అడవుల సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని డీఎఫ్​వో జి. కిష్టాగౌడ్​అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా లక్ష

Read More

అభివృద్ధికి ప్రణాళిక రూపొందించండి : ఎంపీ రఘురాం రెడ్డి

కలెక్టర్ తో భేటీ.. వరద ప్రభావిత ప్రాంతాలపై చర్చ   కేంద్రం నుంచి నిధులొచ్చేలా కృషి చేస్తానని వెల్లడి  ఖమ్మం, వెలుగు :  ఇటీవల ఆ

Read More

తడిసిన పుస్తకాలు.. చదువులు సాగేదెలా!

 వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం : మున్నేరు వరదల్లో ఖమ్మం నయాబజార్​లోని ప్రభుత్వ హాస్టల్​లో స్టూడెంట్స్​ పుస్తకాలు తడిసిపోయాయి. తడిసిన పుస్తకాలతో చదివే

Read More

తండ్రి డెడ్​బాడీని మెడికల్ కాలేజీకి ఇచ్చిన బిడ్డలు

సత్తుపల్లి, వెలుగు : తండ్రి డెడ్​బాడీని మెడికల్ కాలేజీకి అప్పగించిన కూతుళ్లను పలువురు అభినందించారు. స్థానిక జలగం నగర్ కు చెందిన సత్తెనపల్లి వీరభద్రాచా

Read More

సీజనల్ వ్యాధులపై కళాజాతా

ములకలపల్లి, వెలుగు :  మంగపేట పీహెచ్​సీ వద్ద బుధవారం సీజనల్ వ్యాధులపై కళాజాతా నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో స

Read More

ఇరిగేషన్​ శాఖకే ఎక్కువ నష్టం!

వరద నష్టంలో సగానికి పైగా ఆ డిపార్ట్ మెంట్ కు లాస్​  రూ.434.07 కోట్ల నష్టం జరిగిందని అంచనా  షార్ట్ టెండర్లు పిలుస్తున్న అధికారులు 

Read More

సర్కారు వరద సాయం షురూ.. ఖమ్మం జిల్లాలో 15 వేల మంది ఖాతాల్లోకి రూ.25కోట్లు

ఇల్లు దెబ్బతిన్నోళ్లకు రూ.16,500 గుడిసె కొట్టుకపోయినోళ్లకు రూ.18 వేలు మొత్తం బాధితుల కోసం రూ.25.33 కోట్లు ట్రాన్స్​ఫర్ రేపటిలోగా అందరికీ అందు

Read More

సర్వం కోల్పోయాం..ఆదుకోండి: రైతులు, ప్రజలు

ప్రభుత్వం అందిస్తున్న పరిహారం సరిపోదు ఎకరానికి రూ.30 వేల నుంచి 40 వేలు ఖర్చు చేశాం మమ్మల్ని ఆదుకొని మానవత్వం చాటుకోండి కేంద్ర బృందాలను వేడుకు

Read More

భద్రాచలం వద్ద పెరుగుతోన్న గోదారి ఉధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం: ఎగువన కురుస్తోన్న వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవాహిస్తోంది. ఈ క్రమంలోనే భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. బుధవారం (సె

Read More