
ఖమ్మం
సీతారామ ప్రాజెక్ట్ రెండవ పంప్ హౌస్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సీతారామ ప్రాజెక్ట్ రెండవ పంప్ హౌస్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ములకలపల్లి మండలం
Read Moreసీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్3 ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి భట్టి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతులు మీదుగా సీతారామ ప్రాజెక్ట్ 3వ పంప్ హౌస్ ను గురువారం ప్రారంభించారు. అధికారులు అన్ని
Read Moreబీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు పట్టించుకోం : తుమ్మల నాగేశ్వరరావు
వైరా, వెలుగు : బీఆర్ఎస్ నాయకులు చేసే చిల్లర రాజకీయాలు పట్టించుకోబోమని, గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారై, అప్పుల పాలయ్యిందని రాష
Read Moreకమలాపురం పంప్హౌస్లో ట్రయల్ రన్ సక్సెస్
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రోళ్లపాడు, బయ్యారానికి గోదావరి నీళ్లు ఇచ్చేందుకు కృషి సీతారామ ప్రాజెక్ట్ పూర్తికి మ
Read Moreదశాబ్దాల కల నెరవేరుతున్న వేళ .. ఇయ్యాల సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ఓపెనింగ్
కాంగ్రెస్ప్రభుత్వం పక్కా ప్లానింగ్తో ప్రాజెక్ట్ పూర్తిపై దృష్టి 3.23లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేలా పనులు భద్రాద్ర
Read Moreబొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా
గోదావరిఖని, వెలుగు : తెలంగాణలోని బొగ్గు గనుల ఓపెన్ టెండర్లను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవార
Read Moreసీఎం సభకు వైరా రెడీ..రుణమాఫీ చెక్కులు పంపిణీ అక్కడే
రూ. 2 లక్షల లోపు రుణమాఫీ చెక్కులు ఇవ్వనున్న సీఎం సీతారామా ప్రాజెక్టు 3 పంపులు ఒకే సారి ప్రారంభం ప్రారంభించనున్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి కోమ
Read Moreగోదావరి జలాలను రైతులకు అంకితం చేస్తున్నాం : తుమ్మల నాగేశ్వరావు
వైరా, వెలుగు : ఈనెల 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో సీతారామ ప్రాజెక్ట్ మూడు పంపు హౌస్ లు ప్రారంభించి గోదావరి జలాలను రైత
Read More15న ఉమ్మడి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
ఖమ్మం, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైంది. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి, మధ్యాహ్నం ఒంటిగంటకు భద్ర
Read Moreసమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే పాదయాత్ర
మణుగూరు, వెలుగు: మణుగూరు మున్సిపాలిటీలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సుందరయ్య నగర్, శ్రీ
Read Moreఖమ్మంలో విజృంభిస్తున్న విష జ్వరాలు .. దోమలే కారణమా ?
హైదరాబాద్ తర్వాత డెంగ్యూ కేసులు ఖమ్మంలోనే ఎక్కువ ఇప్పటికే 397 కేసుల నమోదు.. రెండేండ్ల కింద కూడా ఇదే పరిస్థితి ఖమ్మం, వెలుగు: ఖమ
Read Moreపట్టాపాసు పుస్తకం ఇవ్వాలని ఎమ్మార్వో కాళ్లపై పడ్డ మహిళ
తన భూమికి పట్టా ఇవ్వాలని ఎమ్మార్వో కాళ్లపై పడింది ఓ మహిళ. తనకు పట్టా ఇప్పించాలని కన్నీళ్లుపెట్టుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా వేంసూరు తహశీల్దార్ కార్యాలయం
Read Moreకన్నీళ్లు పెట్టుకున్న మంత్రి తుమ్మల
తన 40ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో గోదావరి నీటికోసం పడిన పాట్లను గుర్తు చేసుకుని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కన్నీటి పర్యంతమయ్యారు. ఖమ్మం జిల్లా క్యాంప్ ఆఫీ
Read More