
ఖమ్మం
లక్ష్మీదేవిపల్లి మండలంలో ఐదుగురు నకిలీ విలేకర్లు అరెస్ట్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : విలేకర్లమంటూ డబ్బులు వసూళ్లు చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు కొత్తగూడెం వన్ టౌన్ సీఐ కరుణాకర్ ఆదివారం ఒక ప్రకట
Read Moreకిన్నెరసానికి పర్యాటకుల తాకిడి
పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని డ్యామ్వద్దకు ఆదివారం పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పర్యాటక కేంద్రంలోని జింకల పార్కు, బాతు కొలను, మ్యూజియంన
Read Moreకేటీపీఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక
పాల్వంచ,వెలుగు : పట్టణంలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీ ఎస్)అనుబంధంగా నూతనంగా కేటీపీఎస్ ఎస్సీ, ఎస్టీ, వడ్డెర, జనరల్ కాంట్రాక్టర్స్ అసోసియేష
Read Moreవెన్నెల వాటర్ ఫాల్స్..వేరే లెవల్!
వర్షాలు జోరుగా కురుస్తున్న వేళ.. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ఏజెన్సీలో ఉన్న వెన్నెల వాటర్ ఫాల్స్ అందాలు వేరే లెవల్ ఉన్నాయి. రథం గు
Read Moreసరైన టైంలో గేట్లు ఎత్తకపోవడం వల్లే పెద్దవాగు ప్రాజెక్టుకు గండి
గుమ్మడవల్లి బాధితులను ఆదుకుంటాం 6 గేట్లతో 80 వేల క్యూసెక్కులు నిల్వ చేసేట్లు ప్రాజెక్టు నిర్మిస్తాం
Read Moreఆఫీసర్లు అలర్ట్గా ఉండాలి : కలెక్టర్ మధుసూదన్ నాయక్
ఖమ్మం అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ కల్లూరు పెద్ద చెరువు అలుగు, లో లెవెల్ బ్రిడ్జి పరిశీలన విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న ఎ
Read Moreపట్టాలపై పడుకున్న మూగజీవాలు.. రైలు ఢీకొని 20 గొర్రెలు మృత్యువాత
పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పార్థసారథిపురం రైల్వేస్టేషన్సమీపంలో ఆదివారం గూడ్స్ రైలు ఢీ కొని 20 గొర్రెలు చనిపోయాయి. పార్థసా
Read Moreభద్రాద్రిలో దమ్మక్క సేవాయాత్ర
భద్రాచలం, వెలుగు : భద్రాద్రి సీతారాములకు తొలి పూజలు చేసి అభినవ శబరిగా గుర్తింపు పొందిన పోకల దమ్మక్క సేవా యాత్ర భద్రాచలంలో ఆదివారం సంప్రదాయబద్ధంగా సాగి
Read Moreగోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక
భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు చేరటంతో ప్రవాహం పెరుగుతోంది.
Read Moreపెద్దవాగు పరివాహకప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పెద్దవాగును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. పెద్దవాగు ఆనకట్టకు పడిన గండ్లను అధికారు
Read Moreపెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి తుమ్మల
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆయా ప్రాజెక్ట్ పరిసరాల ప్రజలు భయాందోళనలకు గ
Read Moreమూడు రోజులుగా కురుస్తున్న వర్షం.. కుప్పకూలిన ఇల్లు
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలులో మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయమ్మ అనే మహిళ ఇంటి గోడలు పూర్తిగా
Read Moreసుక్మా, దంతెవాడ జిల్లాల్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా, దంతెవాడ జిల్లాల్లో శనివారం వేర్వేరుగా జరిగిన ఎన్కౌంటర్లలో ఇద్దర
Read More