
ఖమ్మం
ట్రైబల్ మ్యూజియాన్ని అందంగా తీర్చిదిద్దండి : ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, వెలుగు : ట్రైబల్ మ్యూజియాన్ని అందంగా తీర్చిదిద్దాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆఫీసర్లను ఆదేశించారు. వాల్పెయింటింగ్పనులు, గిరిజన వంటకా
Read Moreమైనారిటీల అభ్యున్నతికి కృషి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం రూరల్, వెలుగు : మైనారిటీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఏదులాపురం మున్స
Read Moreఖమ్మం జిల్లాలో టెన్త్ ఎగ్జామ్స్కు అంతా రెడీ!
ఉమ్మడి జిల్లాలో 29,069 మంది విద్యార్థులు 170 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతి ఖమ్మం/భద్రాద్రికొత్తగూ
Read Moreరైల్వే గేట్ బంద్తో తిప్పలు
ఖమ్మం వన్టౌన్, త్రీ టౌన్ మధ్య రాకపోకలకు ఇబ్బంది నష్టపోతున్న వ్యాపారులు ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరంలో రైల్వే మధ్య గేట్ మూసివేతతో
Read Moreపోడు భూములకు కరెంట్ ఇవ్వాలి : జితేశ్ వి.పాటిల్
కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పోడు వ్యవసాయానికి కరెంట్ సౌకర్యం కల్పించేందుకు విద్యుత్శాఖ అధికారులు చర్యలు
Read Moreబీఆర్ఎస్ వల్లే సైలో బంకర్ సమస్య : ఎమ్మెల్యే రాగమయి
అసెంబ్లీలో ఎమ్మెల్యే రాగమయి సత్తుపల్లి, వెలుగు: కిష్టారంలోని అంబేడ్కర్ నగర్ లో సైలో బంకర్సమస్యకు బీఆర్ఎస్సే కారణమని ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆరోపించ
Read Moreతండాల అభివృద్ధికి కృషి చేస్తా : జాటోతు హుస్సేన్ నాయక్
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ అశ్వారావుపేట, వెలుగు: దేశంలో 12 కోట్ల గిరిజనులు నివసిస్తున్న తండాలను అభివృద్ధి చేసేందుక
Read Moreకార్పొరేషన్ ఏర్పాటుకు తొలగనున్న అడ్డంకి : మంత్రి శ్రీధర్బాబు
అసెంబ్లీలో మున్సిపల్ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్బాబు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు మార్గం సుగమ
Read Moreగూగుల్ మ్యాప్ లో చూసి చోరీలు..అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్..సత్తుపల్లి సీపీ సునీల్ దత్ వెల్లడి
తెలుగు రాష్ట్రాల్లో 43 కేసులు రూ. 45 లక్షల సొత్తు రికవరీ సత్తుపల్లి సీపీ సునీల్ దత్ వెల్లడి సత్తుపల్లి, వెలుగు : గూగుల్ మ్యాప్లో చూస
Read Moreశ్రీరామనవమికి భద్రాచలం ముస్తాబు
భద్రాచలం,వెలుగు : శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు భద్రాచలం దివ్యక్షేత్రం ముస్తాబవుతోంది. భద్రాచలం, పర్ణశాల రామాలయాలతో పాటు ఆర్చీలకు రంగులు వేసే పనులు మంగ
Read Moreకార్పొరేట్లకు సంపద కట్టబెడ్తున్న కేంద్రం : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కొల్లగొట్టి కార్పోరేట్లకు కట్టబెడ్తుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా
Read Moreటెన్త్ సెంటర్లు ఎంతో దూరం.. ఎల్లుండి నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు
పదో తరగతి విద్యార్థుల్లో ఆందోళన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరీక్ష రాయనున్న12,282 మంది భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఈ నెల 21వ
Read Moreపోగొట్టుకున్న 48 ఫోన్లు అప్పగింత : అడిషనల్ డీసీపీ నరేశ్కుమార్
ఖమ్మం, వెలుగు: పోగొట్టుకున్న 48 మొబైల్ ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి బాధితులకు అప్పగించినట్ల
Read More