ఖమ్మం

ఆంధ్రాలో విలీనమైన ఆ ఐదు ఊళ్లను తెలంగాణలో కలపాలని గ్రామస్తుల డిమాండ్

ఆంధ్రాలో విలీనమైన వాటిని తెలంగాణలో కలపాలని డిమాండ్​ పలుమార్లు ఆ గ్రామాల ప్రజల ఆందోళనలు, అధికారులకు వినతులు  6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

Read More

ఆర్టీసీ బస్సులో మంటలు.. పరుగులు పెట్టిన ప్రయాణికులు..

ముదిగొండ ప్రధాన సెంటర్లో కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో భయబ్రాంతులైన  ప్రయాణికులు అరుపులతో పరుగు పెట్టారు. క

Read More

టార్గెట్ పెట్టుకుని మొక్కలు పెంచుతున్నం: పొంగులేటి

ప్రజలను భాగస్వామ్యంతో చెట్లను నాటాలె అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ  ఖమ్మం :   టార్గెట్ పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు పెంచేలా

Read More

మనదైతే వ్యవసాయక్షేత్రం..కేసీఆర్దైతే ఫాం హౌస్

 పొంగులేటిపై  బీఆర్ఎస్ సెటైరికల్ ట్వీట్ హైదరాబాద్​:  మంత్రి పొంగులేటి శ్రీనివాస​రెడ్డి ఇవాళ ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని నారా

Read More

ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపండి

   ఎమ్మెల్యేకు ఆ గ్రామస్తుల వినతి భద్రాచలం, వెలుగు : పోలవరం ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రాలో విలీనమైన గుండాల, పిచ్చుకులపాడు, పురుషోత్తపట్

Read More

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలిస్తాం : ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు సుజాతనగర్, వెలుగు : బాలకార్మిక వ్యవస్థను నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రో

Read More

ఖమ్మం జిల్లాలో డంపింగ్ యార్డ్ రోడ్డును పరిశీలించిన మేయర్

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం నగరం బీసీ కాలనీ నుంచి ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు డబుల్ బెడ్ రూమ్​ ఇండ్లకు వెళ్లే దారిలో ఉన్న డంపింగ్ యార్డ్ రోడ్డు

Read More

దమ్మపేటలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

దమ్మపేట, వెలుగు : మండలంలో భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. నేరుగా తహసీల్దార్​ కార్యాలయంలో వచ్చి ధరణి ప

Read More

భద్రాద్రి రామాలయంలో బ్రేక్​ దర్శనాలు షురూ!

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో మంగళవారం నుంచి బ్రేక్​దర్శనాలు మొదలయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటలు, రాత్రి 7 గంటల

Read More

ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో ప్రజాధనం వృథా : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

    రూ.8,500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదు: పొంగులేటి     ఏడాదిన్నరలో ‘సీతారామ’ పూర్తిచేస

Read More

చర్ల పోలీసుల ఎదుట మావోయిస్టు లొంగుబాటు

భద్రాచలం, వెలుగు: చర్ల పోలీసుల ఎదుట మంగళవారం ఛత్తీస్​గఢ్​కు చెందిన మావోయిస్టు లొంగిపోయారు. సుక్మా జిల్లా జెట్టిపాడుకు చెందిన మడవి జోగా రెండేండ్ల కింద

Read More

కోల్ వార్!​ .. బొగ్గు బ్లాకుల వేలంపై పోరుకు కార్మిక సంఘాలు రెడీ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్రంలోని కోల్​బ్లాక్​ల వేలాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై పోరుకు సింగరేణిలోని కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. బీఎంఎ

Read More

‘మధిర’కు నిధుల వరద!..సొంత నియోజకవర్గంపై డిప్యూటీ సీఎం నజర్​

    ఎన్​ఎస్పీ క్యాంప్​ ఆఫీస్​ ఆవరణలో ఐటీ హబ్      లచ్చగూడెంలో ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్ స్కూల్​  &nbs

Read More