ఖమ్మం

సీతారామ ప్రాజెక్ట్  పంపు హౌస్ సందర్శించిన కలెక్టర్

అశ్వాపురం, వెలుగు :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని భీముని గుండం కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్ట్ మొదటి దశ పంప్ హౌస్ ను కలెక్టర్

Read More

నంబర్ ప్లేట్ లేని వెహికల్స్​ నడిపితే కేసులు : సీపీ సునీల్ దత్

    ఖమ్మం సీపీ సునీల్ దత్ ఖమ్మం టౌన్, వెలుగు :  నంబర్ ప్లేట్ లేకుండా వెహికల్స్​ నడిపితే కేసులు నమోదు చేస్తామని ఖమ్మం పోలీస

Read More

రిజర్వాయర్లు ఖాళీ అవుతున్నయ్!

    పాలేరులో 8.85 అడుగులకు చేరిన నీటిమట్టం     వైరాలో 5.11 అడుగుల మేర మాత్రమే నీరు     మరో 15 రోజు

Read More

పాపికొండల విహార యాత్రకు బ్రేక్

భద్రాచలం, వెలుగు : పాపికొండల విహారయాత్రకు బ్రేక్ ​పడింది. తుఫాన్​ కారణంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన

Read More

ఈపీ ఆపరేటర్​ పోస్టులు100కు పెంపు

కోల్​బెల్ట్, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలో ఖాళీగా ఉన్న ఈపీ ఆపరేటర్​ట్రైనీ(కేటగిరీ5) పోస్టులను 100కు పెంచినట్లు సింగరేణి జీ&zwnj

Read More

కన్నవాళ్లకు బారం కావద్దని గోదావరిలో దూకిన వృద్ధురాలు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం వద్ద గోదావరిలో దూకిన ఓ వృద్ధురాలిని పోలీసులు కాపాడారు. కొత్తగూడెంలోని రామవరం కాలనీకి చెందిన భారతి తీవ్రమైన కడుపునొప్పితో బ

Read More

ఆయిల్‌ పామ్‌ లక్ష్యాన్ని చేరుకోవాలి : తుమ్మల నాగేశ్వరరావు

    ఐదేండ్లలో 10 లక్షల ఎకరాల్లో ఈ తోటలు సాగు చేయాలి      టన్నుకు రూ.15వేలు తగ్గకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం

Read More

రాముడు నడయాడిన నేల..పర్ణశాల .. పర్యాటక పుణ్యక్షేత్రం

తెలంగాణ అంటే చారిత్రక స్థలాలకే కాదు, కనువిందు చేసే ప్రకృతి ప్రదేశాలకూ ప్రసిద్ధి. పురాణకాలం నాటి ఆనవాళ్లు తెలిపే ఎన్నో విశేషాలు ఇక్కడ ఉన్నాయి. భద్రాద్ర

Read More

కుక్కల దాడిలో మరో బాలుడు మృతి

గత కొంతకాలంగా రాష్ట్రంలో ఎదో ఒక ప్రాంతంలో జనాలపై కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. చిన్నపిల్లలతోపాటు పెద్దవారిపై కూడా కుక్కలు దాడి చేస్తూ గాయపరుస్తున్న

Read More

మహిళా వర్కర్ తో ఇంటి పనులు చేయించుకుంటున్న పంచాయితీ సెక్రటరీ

గ్రామ పంచాయతీ పనులు చేయవలసిన ఓ మహిళా కాంట్రాక్టర్ వర్కర్ తో ఆ పంచాయతీ సెక్రెటరీ తన ఇంట్లో వెట్టి చాకిరి చేయించుకుంటున్నాడు.  అసభ్యకరమైన మాటలను మా

Read More

ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను అధిగమించాలి : వెంకటేశ్వర రెడ్డి

ఇల్లెందు, వెలుగు: రోజువారీ బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను అధిగమించాలని సింగరేణి సంస్థ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్​ జి.వెంకటేశ్వర రెడ్డి అధి

Read More

గోదావరి కరకట్టలు పటిష్టంగా ఉండాలి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

భద్రాచలం, వెలుగు : గోదావరి వరదల నేపథ్యంలో కరకట్టలు పటిష్టంగా ఉండాలని ఇరిగేషన్​ ఇంజినీర్లను రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశిం

Read More

మిషన్ భగీరథ పేరుతో వేల కోట్లు తిన్నరు: భట్టి విక్రమార్క ఫైర్​

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఇంటింటికి నల్లా నీరు పేరుతో రూ.42 వేల కోట్ల ప్రజాధనాన్ని గత బీఆర్ఎస్​ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని డిప్యూటీ సీఎం

Read More