ఖమ్మం

మేడారం జాతరకు వెళ్తూ గుండెపోటుతో ఒకరి మృతి

కూసుమంచి, వెలుగు : మేడారం జాతరకు వెళ్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఈశ్వరమాధారం శివారులో ఆదివారం జరిగింది. మృతు

Read More

ఇవాళ మేడారానికి పగిడిద్దరాజు

గుండాల, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డ నుంచి పగిడిద్దరాజు నేడు బయలుదేరనున్నాడు.  సమ్మక్క భర్త, సారలమ్మ తండ్రి అయిన పగ

Read More

ఐటీడీఏలకు పూర్వ వైభవం తెస్తాం : మల్లు భట్టి విక్రమార్క

    బీఆర్ఎస్​ సర్కార్ ​విస్మరించిన పథకాలు పునరుద్ధరిస్తాం     త్వరలో మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం   

Read More

ఖమ్మం గుమ్మంపై కాంగ్రెస్​ కన్ను .. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుచోట్ల హస్తం ​హవా

సిటింగ్​స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నాల్లో బీఆర్ఎస్​ మోదీ చరిష్మా, రామాలయాన్ని నమ్ముకున్న బీజేపీ ఖమ్మం, వెలుగు : ఖమ్మం గుమ్మంపై కాంగ్రె

Read More

పారిపోయిన పువ్వర్తి గ్రామస్తులు తిరిగి రావాలి : ఎస్పీ కిరణ్​చవాన్

    హిడ్మా తల్లిని కలిసి మాట్లాడిన సుక్మా ఎస్పీ  భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్ దండకారణ్యంలోని సుక్మా జిల్లా పువ్వర్తిలో శనివారం

Read More

కొత్తగూడెం అవిశ్వాసంపై ఉత్కంఠ

మున్సిపల్​చైర్ పర్సన్ పై అవిశ్వాసానికి సంతకం పెట్టిన్రు.. ఆమె క్యాంప్​లోనే కొలువుదీరిన్రు..  కీలకంగా మారిన సీపీఐ ప్రజాప్రతినిధులు నేడు అవి

Read More

భద్రాచలంలో ఐటీడీఏ పాలకమండలి సమీక్ష సమావేశం

నూతన ప్రభుత్వంలో 2024 ఫిబ్రవరి 18 ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ పాలకమండలి సమీక్ష సమావేశం నిర్వహించారు. 20 నెలల తరువాత ఈ సమావేశం

Read More

ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకప్ కంప్లీట్​ : గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు :  జిల్లాలో ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకప్ సజావుగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. శనివారం న్యూ కలెక్టరేట

Read More

ఖమ్మంలో దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ : ఆదర్శ్ సురభి

ఖమ్మం టౌన్, వెలుగు  :  సిటీలోని గణేశ్ బోనాల నిలయంలో శనివారం ఎన్ఆర్ఐ ఫౌండేషన్ చేయూతతో 25 మంది దివ్యాంగులకు రూ.3 లక్షల విలువ చేసే వీల్ చైర్ల న

Read More

ఇంటర్​ స్టూడెంట్లకు ఫ్రీగా స్టడీ మెటీరియల్ : ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇంటర్మీడియేట్​ చదువుతున్న పేద స్టూడెంట్స్​ కోసం మ్యాథ్స్​ మెటీరియల్​ను రూపొందించి ఫ్రీగా ఇస్తున్న పుస్తక రచయిత టి.హరిబాబ

Read More

అడవి జంతువులను వేటాడితే చర్యలు : మక్సూద్​ మోహినుద్దిన్

మణుగూరు, వెలుగు: అడవి జంతువులను చంపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్​డీఓ సయ్యద్ మక్సూద్​ మోహినుద్దిన్ హెచ్చరించారు. శనివారం మణుగూరు సబ్ డివిజన్ అటవీ కా

Read More

4 క్వింటాళ్ల గంజాయి పట్టివేత

భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం, వెలుగు: ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్​స్మగ్లింగ్​చేస్తున్న 404 కిలోల గంజాయిని శనివారం భద్రాచలం పోలీసులు పట్టుకున

Read More

ఏళ్లనాటి కల సాకారం.. కరకట్ట పనులకు శ్రీకారం

నేషనల్ హైవే అథారిటీకి  లెటర్​ రాసిన ఇరిగేషన్​  భద్రాచలంలో మిగిలిన కరకట్ట పనులు షురూ  గోదావరి వరదల నుంచి బయటపడనున్న శివారు కాలనీల

Read More