
ఖమ్మం
ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవట్లే!
ఓవర్ లోడింగ్ తో బోల్తా పడుతున్న జామాయిల్, సుబాబుల్ ట్రాక్టర్లు భద్రాకొత్తగూడెం జిల్లాలో ఇటీవల పెరుగుతున్న ఘటనలు రెండేండ్లలో 20కిపైగా ప్రమాద
Read Moreఖమ్మం జిల్లాలో కబ్జారాయుళ్ల బరితెగింపు
ఖమ్మం జిల్లాలో కబ్జారాయుళ్ల బరితెగింపు దేవాలయాల భూములే టార్గెట్ కుదిరితే కబ్జా.. లేదంటే మట్టి తవ్వకాలు ముదిగొండ మండలం సువర్ణపురంలోని 33
Read Moreజూలూరుపాడు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ
జూలూరుపాడు , వెలుగు : జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ను ఎస్పీ రోహిత్ రాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,
Read Moreఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం 40,420 దరఖాస్తులు : ప్రియాంక అల
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 40,420 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల బుధవారం
Read Moreఖమ్మం జిల్లాలో జీతాలు చెల్లించాలని ఉద్యోగుల ధర్నా
ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లా ప్రభుత్వం ప్రధాన హాస్పిటల్ లో ఏజెన్సీ ద్వారా పని చేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్, స్వీపర్లు, పేషెంట్ కేర్, శానిటేషన్ ఉద్యోగు
Read Moreవిప్పలమడకలో కల్లంలోని మిర్చి చోరీ
రూ. 1.50లక్షల విలువైన మిర్చి దొంగలించారని రైతు ఆవేదన వైరా, వెలుగు : ఖమ్మం జిల్లా వైరా మండలంలోని విప్పలమడకలో మంగళవారం అర్ధరాత్రి సుమారు ఏడ
Read Moreడిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్ అరెస్ట్
ఖమ్మం జిల్లా: కూసుమంచి మండలం జీళ్ళ చెరువులోని దేవస్థానం ఎండోమెంట్ భూముల విషయంలో అక్రమాలు చేటు చేసుకున్నాయి. బిఆర్ఎస్ నాయకులు గతంలో అధికారాన్ని అ
Read Moreఖమ్మం జిల్లాలో గృహజ్యోతిపై అధికారుల కసరత్తు
విద్యుత్ కనెక్షన్లకు ఆధార్, రేషన్ కార్డు లింక్ వివరాలు సేకరిస్తున్న విద్యుత్శాఖ సిబ్బంది 15లోగా ప్రాసెస్ పూర్తి చేసేందుకు ప్లాన్
Read Moreఫారెస్ట్ భూముల్లో నిర్మాణాలు.. ధ్వంసం చేసిన అధికారులు
ఇల్లందు మండలంలో ఉద్రిక్తత తమ భూమే అంటున్న బాధితులు హైదరాబాద్: ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం పోలపల్లి సమీపంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొ
Read Moreవాణిజ్య పంటలు వేసి బాగుపడాలి : తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు : రైతులు వాణిజ్య పంటలు వేసి అభివృద్ధి చెందాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్
Read More‘వైరా’ దారి దోపిడీ దొంగలు దొరికిన్రు..
వైరా,వెలుగు : కారులో లిఫ్ట్ ఇస్తామని చెప్పి మూడు బిళ్లల ఆట పేరుతో వృద్ధ దంపతుల వద్ద మూడు రోజుల కింద రూ.1.25 లక్షల సొత్తును దుండగులు చోరీ చేసిన స
Read Moreవేసవిలో తాగునీటి ఎద్దడి ఉండొద్దు : సందీప్ కుమార్
పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా జీళ్లచెరువు వాటర్ గ్రిడ్లో నాలుగు జిల్లాల సమ
Read Moreఖమ్మం జిల్లాలో..సీజ్ చేసిన వాహనాలకు వేలం
కారేపల్లి, వెలుగు : నాటు సారా, బెల్లం తరలిస్తూ పట్టుబడ్డ వాహనాలను ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం వేలం వేశారు. కారేపల్లి క్రాస్ రోడ్ లోని ఎక్సైజ్ కార
Read More