
ఖమ్మం
ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలి :కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ జితేశ్వి పాటిల్అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియ
Read Moreఅంగన్వాడీ సేవలు మెరుగుపడాలి : అడిషనల్ కలెక్టర్ శ్రీజ
ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను మరింత మెరుగ్గా నిర్వహించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అన్నారు.
Read Moreఖమ్మం జిల్లాలో మహాత్మా గాంధీకి ఘన నివాళి
వెలుగు, నెట్వర్క్ : మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయన విగ్రహాలకు, ఫొటోలకు పలువురు పూలమాలలు వేసి నివాళులర్ప
Read Moreవిజిబుల్ పోలీసింగ్ తో నేరాల నియంత్రణ : సీపీ సునీల్ దత్
నేర సమీక్షా సమావేశంలో సీపీ సునీల్ దత్ ఖమ్మం టౌన్, వెలుగు : నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్, నిఘా వ్యవస్థను మరింత పటిష్ట ప
Read Moreరోడ్డు భద్రతా నియమాలు పాటించాలి :ఎస్పీ రోహిత్ రాజ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ఎస్పీ రోహిత్ రాజ్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా వ
Read Moreఖమ్మం జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశి
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు రిపోర్టర్లు
భద్రాచలంలో హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసుల తనిఖీలు 81.950 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ భద్రాచలం, వెలుగు: కారులో గంజా
Read Moreజోరుగా ఇంటి పర్మిషన్ల దందా!
ఆ గ్రామాల్లో అప్పుడు కార్పొరేషన్ పేరిట.. ఇప్పుడు మున్సిపాల్టీ పేరుతో వసూళ్లు 12 గ్రామాలతో కొత్తగా ఏదులాపురం మున్సిపాలిటీ పంచాయతీ రికార్డ
Read Moreపథకాల దరఖాస్తులను త్వరగా పరిశీలించాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్విప
Read Moreసీడీసీ చైర్మన్ గా సూర్యనారాయణ రెడ్డి .. ఉత్తర్వులు జారీ చేసిన కేన్ కమిషనర్ జి. మల్సూర్
కూసుమంచి, వెలుగు : కేన్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ గా కూసుమంచి మండలం ఈశ్వరమాదారం గ్రామానికి చెందిన యరబోలు సూర్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు
Read Moreఆత్మ కమిటీ చైర్మన్ గా రామకోటేశ్వర రావు
మధిర, వెలుగు: మధిర డివిజన్ ఆత్మకమిటీ చైర్మన్గా బోనకల్ మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన కర్నాటి రామకోటేశ్వరరావు అలియాస్ కోటి, పలువురు డైరెక్
Read Moreబోనకల్లో రైల్వే మూడో లైన్ పనుల పరిశీలన : మాధవి
మధిర, వెలుగు : కాజీపేట నుంచి విజయవాడ వరకు ఏర్పాటు చేసిన రైల్వే మూడో లైన్ ను సెంట్రల్ రైల్వే సేఫ్టీ ఆఫీసర్ మాధవి, సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ భరత్
Read More15 ఏండ్ల పోరాటానికి దక్కిన పోడు పట్టాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసుల విజయం
భద్రాచలం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగళ్ల ఏరియాలోని ఆదివాసీలు తమ పోడు భూముల హక్కుల కోసం15 ఏండ్లుగా పోరాడుతూ చివరకు పట్టాలు పొందారు. బుధవార
Read More