ఖమ్మం

ఎన్నికల కోడ్​ను పకడ్బందీగా అమలు చేయాలి :కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియ

Read More

అంగన్​వాడీ సేవలు మెరుగుపడాలి :  అడిషనల్​ కలెక్టర్ శ్రీజ

ఖమ్మం టౌన్, వెలుగు :  జిల్లాలో ఉన్న అంగన్​వాడీ కేంద్రాలను మరింత మెరుగ్గా నిర్వహించాలని స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అన్నారు.

Read More

ఖమ్మం జిల్లాలో  మహాత్మా గాంధీకి ఘన నివాళి 

వెలుగు, నెట్​వర్క్​ : మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయన విగ్రహాలకు, ఫొటోలకు పలువురు పూలమాలలు వేసి నివాళులర్ప

Read More

విజిబుల్ పోలీసింగ్ తో నేరాల నియంత్రణ : సీపీ సునీల్ దత్

  నేర సమీక్షా సమావేశంలో సీపీ సునీల్ దత్ ఖమ్మం టౌన్, వెలుగు : నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్, నిఘా వ్యవస్థను మరింత పటిష్ట ప

Read More

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి :ఎస్పీ  రోహిత్​ రాజ్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు  : ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ఎస్పీ రోహిత్ రాజ్ ​సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా వ

Read More

ఖమ్మం జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు : కలెక్టర్ ముజామ్మిల్​ ఖాన్​

ఖమ్మం టౌన్, వెలుగు :  జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశి

Read More

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు రిపోర్టర్లు

భద్రాచలంలో  హైదరాబాద్​ నార్కోటిక్స్ పోలీసుల తనిఖీలు 81.950 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్  భద్రాచలం, వెలుగు: కారులో గంజా

Read More

జోరుగా ఇంటి పర్మిషన్ల దందా!

ఆ గ్రామాల్లో అప్పుడు కార్పొరేషన్​ పేరిట.. ఇప్పుడు మున్సిపాల్టీ పేరుతో వసూళ్లు 12 గ్రామాలతో కొత్తగా ఏదులాపురం మున్సిపాలిటీ  పంచాయతీ రికార్డ

Read More

పథకాల దరఖాస్తులను త్వరగా పరిశీలించాలి : కలెక్టర్ జితేశ్​ వి పాటిల్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​విప

Read More

సీడీసీ చైర్మన్ గా సూర్యనారాయణ రెడ్డి .. ఉత్తర్వులు జారీ చేసిన కేన్ కమిషనర్ జి. మల్సూర్

కూసుమంచి, వెలుగు : కేన్ డెవలప్​మెంట్ కౌన్సిల్ చైర్మన్ గా కూసుమంచి మండలం ఈశ్వరమాదారం గ్రామానికి చెందిన యరబోలు సూర్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు

Read More

ఆత్మ కమిటీ చైర్మన్ గా రామకోటేశ్వర రావు

మధిర, వెలుగు:  మధిర డివిజన్​ ఆత్మకమిటీ చైర్మన్​గా బోనకల్​ మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన కర్నాటి రామకోటేశ్వరరావు అలియాస్​ కోటి, పలువురు డైరెక్

Read More

బోనకల్​లో రైల్వే మూడో లైన్ పనుల పరిశీలన : మాధవి

మధిర, వెలుగు : కాజీపేట నుంచి విజయవాడ వరకు ఏర్పాటు చేసిన రైల్వే మూడో లైన్ ను సెంట్రల్ రైల్వే సేఫ్టీ ఆఫీసర్ మాధవి, సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ ​భరత్​

Read More

15 ఏండ్ల పోరాటానికి దక్కిన పోడు పట్టాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసుల విజయం

భద్రాచలం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగళ్ల ఏరియాలోని ఆదివాసీలు తమ పోడు భూముల హక్కుల కోసం15 ఏండ్లుగా పోరాడుతూ చివరకు పట్టాలు పొందారు. బుధవార

Read More