
ఖమ్మం
బూసరాయిని సందర్శించిన సెంట్రల్ టీమ్
గుండాల, వెలుగు : ఆళ్లపల్లి మండల కేంద్రంలోని బూసరాయి గ్రామాన్ని డీఎంహెచ్ ఓ ఆదేశాల మేరకు బుధవారం సెంట్రల్ ఢిల్లీ బృందం సందర్శించి వైద
Read Moreసువిధ యాప్తో ఎన్నికల కార్యక్రమాలకు అనుమతులు : గౌతమ్
ఖమ్మం టౌన్, వెలుగు : సువిధ యాప్ ద్వారా ఎన్నికల కార్యక్రమాలకు అనుమతులు ఇస్తున్నట్టు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. బుధవారం కలెక్టర్
Read Moreకేసీఆరే నా ముందు బచ్చా.. అజయ్ ఎంత? : తుమ్మల నాగేశ్వరరావు
తన ఇండ్లల్లో ఎన్నికల అధికారుల సోదాలపై తుమ్మల ఫైర్ ఖమ్మం రూరల్, వెలుగు : మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇండ
Read Moreపొంగులేటి ఇళ్లు, ఆఫీసులపై ఐటీ రైడ్స్
పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. 8 వాహనాల్లో వచ్చిన అధికారులు హైదరాబాద్లోని నం
Read Moreఒక్క ఓటుతో మూడు పార్టీలకు బుద్ధి చెప్పాలి : సీపీఐ నారాయణ
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఒక్క ఓటుతో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంకు బుద్ధి చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. కొత్తగూడెం సీపీఐ అభ
Read Moreయూఎస్లో ఖమ్మం స్టూడెంట్పై దాడి చికిత్స పొందుతూ మృతి
ఖమ్మం టౌన్, వెలుగు : అమెరికాలో ఎంఎస్ చదువుతూ పది రోజుల కింద ఓ దుండగుడి దాడిలో గాయపడిన ఖమ్మం సిటీకి చెందిన పుచ్చ వరుణ్ రాజ్(29) చికిత్స పొందుతూ చనిపోయా
Read Moreఅటు నామినేషన్లు.. ఇటు చేరికలు
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ లోకి భారీ చేరికలు సీపీఐని వీడుతున్న నేతలు జూలూరుపాడులో బీఆర
Read Moreఇలాంటి బెదిరింపులకు నా కార్యకర్త కూడా భయపడడు : తుమ్మల నాగేశ్వరరావు
మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో ఈసీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం శ్రీ సిటీ, అర్బన్ లో
Read Moreబీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కేవీ రంగా కిరణ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కేవీ రంగాకిరణ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ర
Read Moreసీటు సీపీఐకి ఇస్తే ఎలా?
పాల్వంచ, వెలుగు : కొత్తగూడెం అసెంబ్లీ సీటును సీపీఐకి కేటాయించడంపై కాంగ్రెస్ హైకమాండ్పై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Moreనాయకన్ గూడెంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ప్రారంభం
కూసుమంచి, వెలుగు : కూసుమంచి మండలంలో నాయకన్ గూడెంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఆఫీస్ను పార్టీ జిల్లా నాయకుడు పొంగులేటి ప్రసాద్రెడ్డి మంగళవారం ప్ర
Read Moreఓటు హక్కును వినియోగించుకోవాలి : సులోచనా రాణి
ములకలపల్లి, వెలుగు : ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారారిణి సులోచనా రాణి స్టూడెంట్స్కు సూచించారు. మం
Read Moreనామినేషన్లకు మిగిలింది మూడు రోజులే
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : నామినేషన్లు వేసేందుకు ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది. 8,9,10 తేదీల్లో ముహూర్తాలు బాగుండడంతో అసెంబ్లీ ఎన్న
Read More