ఖమ్మం

ఖమ్మంలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

జూలూరుపాడు, వెలుగు :  మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు చెందిన 1998-,1999  సంవత్సరపు పూర్వ విద్యార్థుల సమ్మేళనం   సోమవారం నిర్వహించారు. గ

Read More

ఎన్నికల నిబంధనలపై అవగాహన ఉండాలి : కలెక్టర్ గౌతమ్

ఖమ్మం టౌన్/కల్లూరు,వెలుగు : ఎన్నికల నిబంధనలపై ఆఫీసర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని  కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో ఏఎల్ఎంటీ

Read More

గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా : వనమా వెంకటేశ్వరరావు

పాల్వంచ,వెలుగు : తనను మరోసారి గెలిపిస్తే  మరింత అభివృద్ధి చేస్తానని కొత్తగూడెం  బీఆర్ఎస్ క్యాండిడేట్, ఎమ్మెల్యే ​ వనమా వెంకటేశ్వరరావు చెప్పా

Read More

బయోమెట్రిక్ అటెండెన్స్​ తప్పనిసరి : కలెక్టర్​ ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అన్ని ప్రభుత్వ శాఖల్లో బయోమెట్రిక్​ అటెండెన్స్​ తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల ఆదేశించారు. కలెక్టరేట

Read More

బోల్తా పడిన ట్రక్కు.. ఇద్దరు మృతి

ఖమ్మం నగరంలోని బల్లేపల్లి సమీపంలో మంగళవారం (అక్టోబర్​ 17న) తెల్లవారుజామున లేలాండ్ ట్రక్కు బోల్తా పడింది. మణుగూరు నుండి ఖమ్మం వెళ్తుండగా ప్రమాదం జరిగిం

Read More

కొండరెడ్ల ఓటింగ్​పై స్పెషల్​ ఫోకస్

కొండరెడ్ల ఓటింగ్​పై స్పెషల్​ ఫోకస్ అశ్వారావుపేట నియోజకవర్గంలో 1054 మంది   ఇందులో 692 మంది ఓటర్లు   వందశాతం నమోదు చేయించిన ఆఫీసర్లు

Read More

సీపీఐకి టికెట్లు ఇవ్వొద్దంటూ కాంగ్రెస్​ కార్యకర్తల ఆందోళన

సీపీఐకి టికెట్లు ఇవ్వొద్దంటూ కాంగ్రెస్​ కార్యకర్తల ఆందోళన  కొత్తగూడెంలో సెల్​ టవరెక్కిన ఎడవల్లి కృష్ణ వర్గం  అంబేద్కర్​ విగ్రహం వద్ద

Read More

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతి

గుండెపోటుతో ఆకస్మిక మరణం సంతాపం తెలిపిన దత్తాత్రేయ, కిషన్​ రెడ్డి, సంజయ్​, లక్ష్మణ్​ భద్రాచలం, వెలుగు : బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం

Read More

ఖమ్మంలో దొంగలు దూరారు : పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం టౌన్,వెలుగు: తాను బీ ఫాం తీసుకోవడానికి హైద్రాబాద్ వెళ్తే,   కొందరు గజదొంగల వలే ఖమ్మంలో దూరారని బీఆర్​ఎస్ క్యాండిడేట్, మంత్రి పువ్వాడ అజయ్ క

Read More

తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలి : గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు : చెక్ పోస్ట్ ల వద్ద పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఆదివారం రాత్రి సుబ్లేడు క్రాస్ రోడ్ వద్ద ఏర

Read More

ఇల్లెందు బరిలో టీడీపీ : ముద్రగడ వంశీ

ఇల్లెందు, వెలుగు : రానున్న అసెంబ్లీ ఎన్నికల పోటీలో ఇల్లెందు బరిలో టీడీపీ ఉంటుందని పార్టీ ఇల్లెందు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ముద్రగడ వంశీ తెలిపారు. ఆదివ

Read More

బీఆర్​ఎస్​ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది : కొండపల్లి శ్రీధర్​రెడ్డి

భద్రాద్రికొత్తగూడెం/ములకలపల్లి, వెలుగు : బీఆర్​ఎస్​ సర్కారు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని కిసాన్​ మోర్చా జిల్లా అధ్యక్షుడు  కొండపల్లి శ్రీధర్​

Read More

కొత్త, పాత తేడాలొద్దు.. కలిసి పని చేద్దాం : పొంగులేటి ప్రసాద్ రెడ్డి

ఖమ్మం రూరల్, వెలుగు : కొత్త, పాత తేడాల్లేకుండా అందరం కలిసి పనిచేద్దామని, కాంగ్రెస్ గెలుపే తమ లక్ష్యమని పార్టీ జిల్లా నేత పొంగులేటి ప్రసాద్ రెడ్డి నాయక

Read More