
ఖమ్మం
ఉద్యోగాల పేరుతో మోసం..వందలాది మందిని చండీగఢ్ తీసుకెళ్లిన అవిన్మో సంస్థ
ఉద్యోగం కావాలంటే డబ్బులు కట్టడంతో పాటు మరో నలుగురిని చేర్పించాలని కండీషన్ తప్పించుకొని ఖమ్మం చేరుకున్న కొందరు యువతీయువకులు
Read Moreటెండర్లు ఫైనల్ కాకున్నా.. జోరుగా శంకుస్థాపనలు!
కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పాలకవర్గం నిర్వాహకం తమ హయాంలోనే పనులు చేశామని చెప్పుకునేందుకే హడావిడి ఈనెల 27తో ముగియనున్న మున్సిపల్ పాలకవ
Read Moreస్టూడెంట్స్కు మెనూ ప్రకారం భోజనం పెట్టాలి : అడిషనల్ కలెక్టర్ విద్యాచందన
భద్రాద్రికొత్తగూడెం అడిషనల్ కలెక్టర్ విద్యాచందన చండ్రుగొండ, వెలుగు : స్టూడెంట్స్కు తప్పనిసరిగా మెనూ ప్రకారం భోజనం పెట్టాలని భద్రాద్రికొత్తగూడ
Read Moreసంక్రాంతికి ఖమ్మం ఆర్టీసీ ఆదాయం రూ.20.73 కోట్లు
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం ఆర్టీసీ రీజియన్ లో ఈనెల 9 నుంచి 20 తేదీ వరకు హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాలకు, అదేవిధంగా హైదరాబాద్ కు ఉమ్మడి జిల్లాల
Read Moreఆలయ భూముల ఆక్రమణలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్ రావు
భద్రాచలం, వెలుగు : ఏపీలోని విలీన ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో అక్రమణలకు గురవుతున్న భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం భూముల
Read Moreఖమ్మంలో ముగిసిన పోలీస్ వార్షిక క్రీడలు
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ (2025) మ
Read Moreప్రశ్నిస్తే అక్రమ కేసులు, డైవర్షన్పాలిటిక్స్ : తాతా మధు
ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధు ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి పాలనపై ప్రశ్నిస్తే
Read Moreఖమ్మంలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ సెలక్షన్స్
ఖమ్మం, వెలుగు : ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ సెలక్షన్ జరిగాయి. ఇందులో 12 క్రీడా విభాగాల్లో 248 మ
Read Moreకూసుమంచి శివాలయం అభివృద్ధికి రూ 3.30 కోట్లు
కూసుమంచి, వెలుగు: ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉన్న కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం అభివృద్ధికి రూ.3.30 కోట్లు మంజూరయ్యాయి. పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహి
Read Moreలైబ్రరీలో అన్ని బుక్స్ అందుబాటులో ఉంచాలి : ఐటీడీఏ పీవో బి.రాహుల్
ఇల్లెందు, వెలుగు : ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లెందులో నిరుద్యోగ యువతి, యువకులకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు అన్ని రకా
Read Moreఖమ్మం జిల్లా : వేంసూరు.. సత్తుపల్లి మండలాల గ్రామ సభల్లో ఉద్రిక్తం
తెలంగాణ వ్యాప్తంగా అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా వేం సూరు మండలం కుంచపర్తి .. సత్తుపల్లి మండలంలోని కిష్టారం, సిద్దారం గ్రా
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ మున్సిపాల్టీలో గ్రామసభలు
తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వరకు జరుగనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో ఆరు వార్డులలో
Read Moreగోపాలపేట గ్రామంలో 216 కేజీల గంజాయి కాల్చివేత
తల్లాడ, వెలుగు: ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన 216 కేజీల గంజాయిని తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలోని బయో వేస్ట
Read More