ఖమ్మం

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. పీఎస్లో మహిళ ఆత్మహత్యాయత్నం..

తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మనస్థాపంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పురుగుమందు తాగి ఓ గిరిజన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి క

Read More

తునికాకు బోనస్​ తక్షణమే ఇవ్వాలి.. ఎఫ్డీవో ఆఫీసు ఎదుట కార్మికుల ధర్నా

భద్రాచలం, వెలుగు:  పెండింగ్​లో ఉన్న తునికాకు బోనస్‌ను కార్మికుల అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భద్రాచలం ఎఫ్‌డీవో ఆఫీసు ఎద

Read More

ఆరు గ్యారెంటీ కార్డులు కాదు.. 60 ఇచ్చినా ఉత్తవే: వద్దిరాజు రవిచంద్ర

అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయట్లే కాంగ్రెస్‌ను ప్రశ్నించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మంత్రి అజయ్ జీవో 58, 59 కింద పట్టాలు పంపి

Read More

భద్రాచలంలో రూ.3 లక్షల గంజాయి పట్టివేత

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో మంగళవారం ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భూపాల్‌పల్లి జిల్లా కేంద్రానికి తరలిస్తున్న రూ. 3 లక్షల విలువ చేసే 16.8 &n

Read More

ఎంపీ నామా ఇంట్లో బీఆర్ఎస్ నేతల భేటీ

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు రాజకీయాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలిటిక్స్ మరింత హాట్ టాపిక్ గా మారాయి. మాజీ మంత్

Read More

ఎంపీ నామా ఇంట్లో బీఆర్ఎస్ నేతల భేటీ

   వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేయాలని చర్చ ఖమ్మం, వెలుగు : ఖమ్మంలోని ఎంపీ నామా నాగేశ్వరరావు నివాసంలో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యార

Read More

వైరస్‌ సోకిన మొక్కలు తొలగించండి : అగ్రికల్చర్ ఆఫీసర్ వినయ్

చండ్రుగొండ, వెలుగు : మిరప తోటల్లో జెమిని వైరస్ (బొబ్బతెగులు) సోకిన మొక్కలు తొలగించాలని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వినయ్ రైతులకు సూచించారు. వెలుగులో ఇటీవల

Read More

తప్పులు లేకుండా ఓటరు జాబితా : మాయాదేవి

    రోల్​అబ్జర్వర్​ బాల మాయాదేవి  భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : నకిలీ ఓట్లు లేని ఓటరు జాబితాకు ఆఫీసర్లు కృషి చేయాలని రోల్​ అబ్

Read More

ఎస్​జే సిండ్రోమ్​తో మహిళ మృతి.. కొత్త వైరస్ అంటూ ప్రచారం

కారేపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా కారేపల్లి  మండలంలోని గేటు కారేపల్లి పంచాయతీలోని మందులవాడలో మేకల సుప్రియ (20) అనారోగ్యంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు దవ

Read More

గణేశ్ శోభాయాత్రకు పటిష్ట భద్రత.. 600 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు

    600 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు      1000కి  పైగా విగ్రహాలు వస్తాయని అంచనా     శోభాయ

Read More

సింగరేణి కార్మికులకు బోనస్..లాభాల్లో 32 శాతం వాటా

సింగరేణి కార్మికులకు శుభవార్త.  సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. సింగరేణి సంస్థ లాభాలను కార్మికులకు పంచాలని సీఎం కేసీఆర

Read More

రుణమాఫీ గందరగోళంపై రైతుల ధర్నా: బొంతు రాంబాబు

వైరా, వెలుగు:- ఐదేండ్ల క్రితం ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ నేటికి పూర్తి స్థాయిలో అమలు చేయకుండా రైతులను గందరగోళానికి గురి చేస్

Read More

సింగరేణి హెడ్​ ఆఫీస్​ ఎదుట కార్మికుల ధర్నా: వాసిరెడ్డి సీతారామయ్య

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికుల వేతన పెంపు ఒప్పందాన్ని అమలు చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన

Read More