
ఖమ్మం
ఖమ్మంలో సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలి : వద్దిరాజు రవిచంద్ర
కేంద్ర రైల్వే మంత్రిని కోరిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం, వెలుగు : ఖమ్మంలో పలు సూపర్ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని ఎంపీ వద్దిరాజ
Read Moreబోనస్ బోగస్.. ఖాతాల్లో జమకాని డబ్బులు
భద్రాచలం, వెలుగు: తునికాకు కార్మికులకు నేటికీ బోనస్ డబ్బులు జమకావడం లేదు. జిల్లాలోని భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, కిన్నెరసా
Read Moreతండ్రి మృతదేహానికి పెద్ద కూతురు అంత్యక్రియలు
పెనుబల్లి, వెలుగు: ఖమ్మం జిల్లాలో తండ్రి మృతదేహానికి పెద్ద కూతురు అంత్యక్రియలు నిర్వహించింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెనుబల్లి మండల కేంద్రానికి చెందిన మ
Read Moreఅక్టోబర్ 4న ఖమ్మం జిల్లా ఓటర్ల తుది జాబితా
ఖమ్మం టౌన్, వెలుగు: అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. ఈ నెల 19 వరకు మార్పులు, చేర్పులకు సంబంధించి దర
Read Moreకలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా
ఖమ్మం టౌన్, వెలుగు: సమస్యలు పరిష్కరించాలని 10 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బుధవారం కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ కార్యకర్
Read Moreఅర్హులైన రైతులకు రుణమాఫీ అందాలి : సీఎస్ శాంతి కుమారి
ఖమ్మం టౌన్,వెలుగు: అర్హులైన రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. బుధవా
Read Moreలింకు పై క్లిక్.. రూ 2 లక్షలు గోవిందా
కూసుమంచి,వెలుగు : సెల్లో మోసపూరిత ప్రకటన చూసి లింకు క్లిక్చేయడంతో రూ,1.9లక్షలు పోగోట్టుకున్న ఘటన మండలంలోని నాయకున్గూడెం గ్రామంలో జరిగి
Read Moreఏడు నెలలుగా డైట్ బిల్లులు పెండింగ్
ఏడు నెలలుగా డైట్ బిల్లులు పెండింగ్ కొన్ని దవాఖానలకే డెవలప్మెంట్ నిధులు మూడు నెలలుగా శాన
Read Moreరూ.కోటి పెట్టి .. ఎంపీపీ పదవి కొన్నా: బీఆర్ఎస్ ఎంపీపీ
అశ్వారావుపేట, వెలుగు: మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బుధవారం అశ్వారావుపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టౌన్లోని ప్రతి షాపుకు తిరుగుతూ ఈసారి కాం
Read Moreదంతేవాడ, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతమయ్యారు. దంతేవాడ ఎస్పీ గౌరవ
Read Moreమధిర సిరిపురం బ్యాంకులో రూ.16 లక్షల 97 వేలు మాయం
క్యాషియర్పై బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మధిర, వెలుగు : ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురంలోని ఏపీజీవీబీ(ఆంధ్రప్రదేశ్గ్రామీణ వికాస్
Read Moreఖమ్మంలో డెంగీ కలవరం!.. 19 రోజుల్లో 150 మందికి పాజిటివ్
జిల్లాలో క్రమంగా పెరుగుతున్న కేసులు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 248 కేసులు నమోదు ర
Read Moreపోడు పట్టాలిప్పిస్తానని ..రూ.9.80 లక్షలు తీసుకున్నడు
భారతీయ సర్వ సమాజ్ సంఘ్నేత సామ్యూల్ పై గొత్తికోయల ఫిర్యాదు అక్రమ కేసు పెట్టారంటూ సంఘ్ సభ్యుల ధర్నాP భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : పోడు పట
Read More