
ఖమ్మం
భద్రాచలం సీతారాములకు తిరువీధి సేవ
భద్రాచలం,వెలుగు : రథసప్తమి వేళ భద్రాచలం సీతారామచంద్రస్వామి మంగళవారం సూర్య,చంద్రప్రభ వాహనాలపై తిరువీధి సేవ జరిగింది. ఉదయం సుప్రభాత సే
Read Moreకనకగిరి కొండలలో ఎకో టూరిజం పనుల పరిశీలన
పెనుబల్లి, వెలుగు : కనకగిరి కొండలలో ఎకో టూరిజం పనులను రాష్ట్ర అటవీశాఖ అధికారులు మంగళవారం పరిశీలించారు. పెనుబల్లి మండలం కనకగిరి అడవి ప్రాంతం లో ఉ
Read Moreకల్లూరు మండలలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన
కల్లూరు, వెలుగు : కల్లూరు మండల పరిధిలోని కిష్టయ్యబంజర గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీవాసులు తాగు నీటి కోసం మంగళవారం ఖాళీ బిందెలతో నిరస
Read Moreఇన్ఫోసిస్ కు ఐదుగురు.. యస్.బి.ఐ.టి. విద్యార్థుల ఎంపిక
ఖమ్మం, వెలుగు: ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ కంపెనీ కి తమ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు ఎంపికైనట్లు ఎస్బీఐటీ కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ
Read Moreకొత్తగూడెంలో బాల రక్షా భవన్ ప్రారంభం
సమ్మర్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి కలెక్టర్ జితేష్ వి పాటిల్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బాలల రక్షణ కోసమే బాల రక్షా భవన్ ఏర
Read Moreభద్రాచలంలో అంతర్ రాష్ట్ర నాటకోత్సవాలు ఆరంభం
భద్రాచలం, వెలుగు : భద్రాచలం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో మంగళవారం భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో 23వ అంతర్రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలం
Read Moreఖమ్మం జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి : కలెక్టర్ ముజిమ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను చరిత్ర ప్రతిబింబించేలా అభివృద్ధి చేయాలని, ఆ దిశగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ
Read More'పది' విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : ఐటీడీఏ పీవో రాహుల్
బూర్గంపహాడ్,వెలుగు: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులపై హెచ్ఎం, వార్డెన్లు, సబ్జెక్ట్ టీచర్లు ప్రత్యేక దృష్టి సారించా
Read Moreఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు ఆదివాసీల హత్య
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఇన్ఫార్మర్ల పేరిట ఇద్దరు ఆదివాసీలను హత్య చేశారు. బీజ
Read Moreలోన్ రావాలంటే.. ముడుపులు ఇవ్వాల్సిందే!
సింగరేణి క్రెడిట్సొసైటీల్లో అవినీతి, అక్రమాలు రూ. కోట్లలో టర్నోవర్.. రూల్స్ కు బ్రేక్! ఇష్టానుసారంగా చైర్మన్, డైరెక్టర్ల లావ
Read Moreకోల్ బంకర్లకు పగుళ్లు.. సింగరేణికి రూ.కోటికి పైగా అదనపు భారం
రూ. 398కోట్ల పనుల్లో ఆఫీసర్ల నిర్లక్ష్యం సింగరేణికి రూ.కోటికి పైగా అదనపు భారం పగుళ్లతో కోల్ను స్టాక్ చేసుకోలేని దుస్థితి భద్రాద్రికొత్తక
Read Moreఅడవులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం, వెలుగు: అడవులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం అటవీశాఖ కార్యాలయ భవన శతాబ్ది ఉత్సవాల్
Read Moreయాక్సిడెంట్ బాధితులకు ప్రథమ చికిత్స చేసిన ఎమ్మెల్యే
భద్రాచలం,వెలుగు : నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రోడ్డు ప్రమాదానికి గురై బాధపడుతున్న ఇద్దరు బాధితులకు ప్రథమ చికిత్స అందించి
Read More