ఖమ్మం

భద్రాచలం సీతారాములకు తిరువీధి సేవ

భద్రాచలం,వెలుగు  : రథసప్తమి వేళ భద్రాచలం  సీతారామచంద్రస్వామి మంగళవారం సూర్య,చంద్రప్రభ వాహనాలపై తిరువీధి సేవ జరిగింది.  ఉదయం సుప్రభాత సే

Read More

కనకగిరి కొండలలో​​​​​​​ ఎకో టూరిజం పనుల పరిశీలన 

పెనుబల్లి, వెలుగు  : కనకగిరి కొండలలో ఎకో టూరిజం పనులను రాష్ట్ర అటవీశాఖ అధికారులు మంగళవారం పరిశీలించారు. పెనుబల్లి మండలం కనకగిరి అడవి ప్రాంతం లో ఉ

Read More

కల్లూరు మండలలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో  నిరసన

కల్లూరు,  వెలుగు  :  కల్లూరు మండల పరిధిలోని కిష్టయ్యబంజర గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీవాసులు తాగు నీటి కోసం మంగళవారం ఖాళీ బిందెలతో నిరస

Read More

ఇన్ఫోసిస్ కు ఐదుగురు.. యస్.బి.ఐ.టి. విద్యార్థుల ఎంపిక

ఖమ్మం, వెలుగు: ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ కంపెనీ కి తమ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు ఎంపికైనట్లు ఎస్బీఐటీ కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ

Read More

 కొత్తగూడెంలో బాల రక్షా భవన్ ప్రారంభం​

సమ్మర్​లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి కలెక్టర్​ జితేష్ వి పాటిల్​​ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బాలల రక్షణ కోసమే బాల రక్షా భవన్​ ఏర

Read More

భద్రాచలంలో అంతర్​ రాష్ట్ర నాటకోత్సవాలు ఆరంభం

భద్రాచలం, వెలుగు : భద్రాచలం జూనియర్ కాలేజీ గ్రౌండ్​లో మంగళవారం భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో 23వ అంతర్రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలం

Read More

ఖమ్మం జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి :  కలెక్టర్ ముజిమ్మిల్​ ఖాన్​

ఖమ్మం టౌన్, వెలుగు: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను చరిత్ర ప్రతిబింబించేలా అభివృద్ధి చేయాలని, ఆ దిశగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ

Read More

'పది' విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి :  ఐటీడీఏ పీవో రాహుల్

బూర్గంపహాడ్,వెలుగు: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులపై హెచ్ఎం, వార్డెన్లు, సబ్జెక్ట్ టీచర్లు ప్రత్యేక దృష్టి సారించా

Read More

ఇన్​ఫార్మర్​ నెపంతో ఇద్దరు ఆదివాసీల హత్య

ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టుల ఘాతుకం భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలో మావోయిస్టులు ఇన్​ఫార్మర్ల పేరిట ఇద్దరు ఆదివాసీలను హత్య చేశారు. బీజ

Read More

లోన్ రావాలంటే.. ముడుపులు ఇవ్వాల్సిందే! 

 సింగరేణి క్రెడిట్​సొసైటీల్లో అవినీతి, అక్రమాలు  రూ. కోట్లలో టర్నోవర్.. రూల్స్ కు బ్రేక్!  ఇష్టానుసారంగా చైర్మన్, డైరెక్టర్ల లావ

Read More

కోల్​ బంకర్లకు పగుళ్లు.. సింగరేణికి రూ.కోటికి పైగా అదనపు భారం

రూ. 398కోట్ల పనుల్లో ఆఫీసర్ల నిర్లక్ష్యం సింగరేణికి రూ.కోటికి పైగా అదనపు భారం పగుళ్లతో కోల్​ను స్టాక్​ చేసుకోలేని దుస్థితి భద్రాద్రికొత్తక

Read More

అడవులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం, వెలుగు: అడవులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం అటవీశాఖ కార్యాలయ భవన శతాబ్ది ఉత్సవాల్

Read More

యాక్సిడెంట్ బాధితులకు ప్రథమ చికిత్స చేసిన ఎమ్మెల్యే

భద్రాచలం,వెలుగు : నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రోడ్డు ప్రమాదానికి గురై బాధపడుతున్న ఇద్దరు బాధితులకు ప్రథమ చికిత్స అందించి

Read More