
ఖమ్మం
ఖమ్మం డిపో నుంచి సంక్రాంతికి 1,030 బస్సులు
ఖమ్మం టౌన్, వెలుగు : సంక్రాంతి పండుగ సందర్భంగా ఖమ్మం ఆర్టీసీ రీజియన్ పరిధిలో 1,030 బస్సులను అదనంగా నడిపేందుకు ప్లాన్ చేసినట్లు రీజినల్ మే
Read Moreసీతారామ ప్రాజెక్ట్ పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ ముజామ్మిల్ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులను స్పీడప్ చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ లో ప
Read Moreకార్పొరేషన్ ఏర్పాటుతో భారీగా ఫండ్స్వస్తయ్ : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో ఒకటిగా కొత్తగూడెం నగరం అవతరించనున్నదని, కార్పొరేషన్ఏర్పాటుతో భారీగా ఫండ్స్వస్తాయని ఎమ్మెల్
Read Moreపర్యాటక కేంద్రంగా ఖమ్మం ఖిల్లాను తీర్చిదిద్దాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, వెలుగు: ఖమ్మం ఖిల్లాను రాష్ట్రానికే తలమానికంగా నిలిపేలా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదే
Read Moreఖమ్మం జిల్లాలో రోడ్ల పనులు స్పీడప్ చేయాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఎర్రుపాలెం, వెలుగు : రోడ్ల పనులను స్పీడ్ అప్ చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం మండలంలో పర్యటించారు. కండ్రిక గ్రామంల
Read Moreపార్టీల ఆఫీసులపై దాడులు హేయం .. ప్రియాంకపై వ్యాఖ్యలకు బీజేపీ క్షమాపణ చెప్పాలి: డిప్యూటీ సీఎం భట్టి
ఎర్రుపాలెం, వెలుగు: పార్టీల ఆఫీసులపై దాడులు హేయమైన చర్యని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్ లో బీజేపీ ఆఫీసు, గాంధీభవన్
Read Moreఖమ్మంలో వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధికి ఆటంకాలు
ప్రస్తుతం 275 ఎకరాల్లో ఏర్పాటైన పార్క్ రైతుల సాగులో 267 ఎకరాల అటవీ భూమి మొత్తం 542 ఎకరాల్లో అటవీ శాఖ భూముల నోటిఫై నెహ్రూ
Read Moreబలరామావతారంలో భద్రాద్రి రామయ్య
భద్రాచలం, వెలుగు : ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం సీతారామచంద్రస్వామి భక్తులకు బలరామావతారంలో దర్శనం ఇచ్చారు. సుప్రభాత సేవ అనంత
Read Moreభద్రాచలంలో 9,10 న మద్యం, మాంసం అమ్మకాలు నిషేధం: కలెక్టర్ జితేశ్ వి పాటిల్
ఏరు ఫెస్టిఫల్కు పక్కాగా ఏర్పాట్లు చేయాలి:కలెక్టర్ జితేశ్ వి పాటిల్ భద్రాచలం,వెలుగు : ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు వచ్చే భక్తులకు
Read Moreసంక్రాంతికి కోడి కత్తులు అమ్ముతున్న.. ఇద్దరు వ్యక్తులు బైండోవర్
భద్రాచలం,వెలుగు : కోడి కత్తులు తయారు చేసి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులపై సోమవారం దుమ్ముగూడెం పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు. దుమ్ముగూడెం మండల పరిధ
Read Moreఖమ్మం జిల్లాలో గంజాయి సరఫరా, వినియోగాన్ని నియంత్రించాలి
వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అడిషనల్ డీసీపీలు ఖమ్మం టౌన్,వెలుగు : జిల్లాలో గంజాయి సరఫరాను, వినియోగాన్ని పూర్తిగా నియంత్ర
Read Moreప్రజావాణి అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించి, పెండింగ్ లేకుండా చూడాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు.సోమ
Read Moreకారేపల్లి పోలీసులు.. 288 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కారేపల్లి, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 280 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఖమ్మం టాస్క్ ఫోర్స్, కారేపల్లి పోలీసులు సోమవారం పట్టుకున్నారు. కారేపల్లి ఎస్సై
Read More