ఖమ్మం

చత్తీస్​గఢ్ దండకారణ్యంలో ఆదివాసీలు నిర్మించుకున్న వంతెన

 భద్రాచలం, వెలుగు : మావోయిస్టుల కంచుకోట, చత్తీస్​గఢ్​ దండకారణ్యంలో ఆదివాసీలు స్వయంగా వంతెనను నిర్మించుకుంటున్నారు. ఆదివాసీ ఇంజినీర్లు అడవుల నుంచి

Read More

కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో సర్కారు విఫలం : సండ్ర వెంకట వీరయ్య

తల్లాడ, వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విఫలమైందని, దీంతో సన్న రకం వడ్లు పండించిన రైతులు బోనస్ 500 నష్టపోయారని స

Read More

భద్రాచలంలో వైభవంగా శివపార్వతుల కల్యాణం

రామయ్యకు సువర్ణ పుష్పార్చన.. అభిషేకం భద్రాచలం, వెలుగు :  కార్తీక మాసంలో వచ్చే మూడో ఆదివారం శివపార్వతుల కల్యాణం ఏటా నిర్వహించడం మూడు తరాలు

Read More

చత్తీస్గఢ్​ఎన్​కౌంటర్లో మావోయిస్టుల ఆయుధాలు స్వాధీనం

భద్రాచలం,వెలుగు: చత్తీస్గఢ్​ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా నక్సలైట్లు సహా ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను, ఆరు ఆయుధాలను స్వాధీనం చేసుకున్

Read More

రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడమే లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సూర్యాపేట, వెలుగు: రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌‌&zwn

Read More

ఖమ్మంలో మావోయిస్టులమంటూ బెదిరించి వసూళ్లు

ఖమ్మం, వెలుగు: మావోయిస్టులం అంటూ, తుపాకీతో బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులను ఖమ్మం పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌&zwnj

Read More

ఖమ్మం ర్యాగింగ్‌‌‌‌ ఘటనపై ఎంక్వైరీకి కమిటీ

ఖమ్మం, వెలుగు: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫస్టియర్​ స్టూడెంట్‌‌‌‌పై ర్యాగింగ్‌‌‌‌ ఘటన సంచలనంగా మారింది. స

Read More

ఆ 8 మందిని అప్పగించండి.. టేకామేటా, ముస్పర్సీ  గ్రామస్తుల వేడుకోలు

భద్రాచలం,వెలుగు: చత్తీస్​గఢ్​లోని కాంకేర్​ జిల్లాలోని టేకామేటా, ముస్పర్సీ గ్రామాలకు చెందిన 8 మంది ఆదివాసీలను శనివారం భద్రతాబలగాలు తమ వెంట తీసుకెళ్లాయన

Read More

గ్రూప్-3 ప్రశాంతం .. సెంటర్లను పరిశీలించిన అధికారులు

నిమిషం నిబంధనతో ఇబ్బంది పడ్డ అభ్యర్థులు భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం/పాల్వంచ, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్​–3

Read More

బీఆర్ఎస్ హింసను ప్రేరేపిస్తోంది

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ ఖమ్మం టౌన్, వెలుగు : అధికారం పోయి ఏం చేయాలో తోచక బీఆర్ఎస్ హింసను ప్రేరేపిస్తోందని ఖమ్మం

Read More

కాలనీల్లో మున్సిపల్​ కమిషనర్ పర్యటన

పాల్వంచ, వెలుగు : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై  పాల్వంచ మున్సిపల్ కమిషనర్ కే.సుజాత దృష్టి సారించారు. కార్యాలయంలో ప్రజల సమర్పించిన ఫిర్

Read More

ఫండ్స్ రాక.. ఆగిన ఇండ్లు ...పూర్తి చేయాలంటే రూ.30కోట్లు కావాలని ప్రపోజల్స్​

ఇండ్లు శాంక్షన్​చేసి చేతులు దులుపుకొన్న గత సర్కార్​  మూడుసార్లు దరఖాస్తులు తీసుకొని ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే..  ఎక్కడి పనులు అక్కడే.. త

Read More

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో  నలుగురు మృతి

జహీరాబాద్, వెలుగు: కర్నాటక రాష్ట్రం గానాగాపూర్ లోని దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని తిరిగి వస్తుండగా, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్  పట్టణ సమీపంలో

Read More