
ఖమ్మం
భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆదాయం 8.. వ్యయం 2
భద్రాచలం,వెలుగు : ఉగాది సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం రాత్రి బేడా మండపంలో పంచాంగ శ్రవణం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరల
Read Moreరైతు భరోసా పడిందా.. జీరో బిల్లు వచ్చిందా .. ప్రజలను ఆరా తీసిన డిప్యూటీ సీఎం భట్టి
ఎర్రుపాలెం, వెలుగు : ‘అయ్యా.. అందరికీ రైతు భరోసా పడిందా.. అమ్మా.. కరెంట్ జీరో బిల్లులు వస్తున్నాయా?’ అంటూ ప్రభుత్వ పథకాల అమలుపై లబ్
Read Moreకోట మైసమ్మ తల్లి జాతరకు పోటెత్తిన జనం
కామేపల్లి, వెలుగు : మండలంలోని కొత్త లింగాల కోట మైసమ్మ తల్లి జాతరకు ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వందలాది వాహనాలకు పూజలు
Read Moreట్యాంకర్ను ఢీకొట్టిన బస్.. కండక్టర్ మృతి.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ప్రమాదం
పెనుబల్లి, వెలుగు: హైవే పక్కన ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ కండక్టర్&zwn
Read Moreభద్రాద్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ఉత్సవమూర్తులకు ఉత్సవాంగ స్నపనం నిర్వహించిన అర్చకులు భద్రాచలం, వెలుగు: భద్రాచలంలోని శ్రీసీతారామంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించనున్న బ్రహ్మోత్స
Read Moreభద్రాచలంలో భవనం కూలిన ఘటనలో యజమాని అరెస్ట్
భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో ఆరు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో భవన యజమాని శ్రీపతి శ్రీనివాస్ దంపతులను పోలీసులు అర
Read Moreమొక్కజొన్న కంకులు తిని వ్యక్తి మృతి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
జూలూరుపాడు, వెలుగు: మేల్, ఫీమేల్ మొక్కజొన్న కంకులు తిన్న ఓ వ్యక్తి అస్వస్థతకు గురై చనిపోయాడు. ఈ ఘటన భద
Read Moreకొత్త గిన్నెలు వచ్చినయ్ .. మిడ్డే మీల్స్ ఏజెన్సీల కష్టాలకు చెల్లుచీటీ
ఉమ్మడి జిల్లాలో 1,198 పాఠశాలలకు రూ.2.37కోట్లు మంజూరు ప్రతి ఐదేళ్లకోసారి కొత్త గిన్నెలు ఇవ్వాలన్న రూల్పట్టించుకోని గత ప్రభుత్వాలు&nbs
Read Moreఆలయ అభివృద్ధికి సహకరించాలి : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
భద్రాచలం, వెలుగు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నందున స్థానికులు సహకరించాలని ఎమ్మెల్యే తెల
Read Moreఇయ్యాల (మార్చ్ 30) కొత్త ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఈ నెలలోనే 90 శాతం రైతు భరోసా పూర్తి ఖమ్మం, వెలుగు : ఉగాది రోజు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణాని
Read Moreఖమ్మం జిల్లాలో రేషన్ షాపులకు చేరుతున్న సన్న బియ్యం
ఒకటో తారీఖు నుంచి జిల్లాలో పంపిణీకి ఏర్పాట్లు ఉమ్మడి జిల్లాలో 7,05,428 రేషన్ కార్డులు కొత్తగా 50 వేలకు పైగా కార్డులు వచ్చే అవకాశం
Read Moreచత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ .. అగ్రనేత జగదీశ్ సహా 17 మంది మావోయిస్టులు మృతి
మృతుల్లో 11 మంది మహిళలే.. భారీగా ఆయుధాలు స్వాధీనం సుక్మా జిల్లా కెర్లపాల్ ఏరియాలో ఘటన.. పక్కా సమాచారంతో మావోయిస్టుల ప్లీనరీపై అటాక్ నలుగురు జ
Read Moreభద్రాద్రికి బ్రహ్మోత్సవాల శోభ..మార్చి 30 నుంచి శ్రీరామ నవమి తిరుకల్యాణోత్సవాలు
ఏప్రిల్ 6న సీతారాముల కల్యాణం, 7న పట్టాభిషేక మహోత్సవం వచ్చే నెల 12వ తేదీ వరకు నిత్య కల్యాణాలు రద్దు భద్రాచలం, వెలు
Read More