ఖమ్మం

ఆదివాసీల ఆరాధ్య దైవం బిర్సా ముండా

భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్ భద్రాచలం, వెలుగు : ఆదివాసీలకు ఆరాధ్య దైవం, వారి హక్కుల కోసం బ్రిటీషు వారిలో పోరాడిన వీరుడు బిర

Read More

కార్తీక పౌర్ణమి వేళ.. ఆలయాల కిటకిట

కార్తీక పౌర్ణమి వేళ శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆలయాలు కిటకిటలాడాయి. భద్రాచలంలో గోదావరిలో పుణ్యస్నానాలకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో గో

Read More

అధునాతన హంగులతో బస్టాండ్​ నిర్మాణానికి ప్రతిపాదనలు

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అధునాతన హంగులతో కొత్తగూడెంలో బస్టాండ్​ నిర్మాణానికి ప్రభుత్వానిక

Read More

చెన్నూర్ ఎమ్మెల్యే కు స్వాగతం పలికిన దాసరి

పాల్వంచ, వెలుగు: ఏబీసీడీ వర్గీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం ఖమ్మంలో జరిగిన మాల మహానాడు ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం

Read More

మట్టితో నాణ్యమైన ఇటుకల తయారీకి ట్రైనింగ్

భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​జితేశ్ ​వి పాటిల్​  భద్రాచలం, వెలుగు : తక్కువ పెట్టుబడితో గ్రామాల్లో లభించే వనరులతో మన్నికైన ఇటుకలు తయారు చే

Read More

పదేండ్లైనా నేషనల్ హైవే వర్క్స్ కంప్లీట్ కావట్లే!

కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు దాదాపు 50 కిలోమీటర్ల పనులు రూ. 250 కోట్లతో పనులు షురూ.. ఏండ్ల కొద్దీ కొనసాగింపు పెరిగిన ఖర్చులతో చేతులెత్తేసిన క

Read More

మాలల సంక్షేమం కోసమే ఉద్యమం...సమాజంలో మాలలకు గౌరవం దక్కడం లేదు:  చెన్నూరు ఎమ్మెల్యే 

హైదరాబాద్‌‌లో జరిగే సభను సక్సెస్‌‌ చేయాలని పిలుపు ఖమ్మంలో మాలలు, మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన చెన్నూరు ఎమ్మెల్యే

Read More

నేను ఎవడికి భయపడను .. ఏదైనా ఒక పద్దతి ప్రకారం చేస్తా: ఎమ్మెల్యే వివేక్

ఖమ్మం: మాలలకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని.. మాలలను తక్కువ అంచనా వేస్తున్నారని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇకపై మా

Read More

‘అభ’ హెల్త్​ ప్రొఫైల్​ నమోదుకు..ఎంపికైన భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆయుష్మాన్​ భారత్​(అభ) లో భాగంగా హెల్త్​ ప్రొఫైల్​ నమోదుకు భద్రాద్రికొత్తగూడెం జిల్లా పైలెట్​ ప్రాజెక్ట్​గా ఎంపికైందని ఏబ

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఘనంగా బాలల దినోత్సవం

  నెట్​వర్క్, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేట్ ​పాఠశాలల్లో గురువారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని జవహర్​

Read More

ఐటీడీఏ యూనిట్ ​ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి : ట్రైకార్​ జీఎం శంకర్​రావు

భద్రాచలం, వెలుగు : బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు గిరిజన గౌరవ దినోత్సవాన్ని పురస్కరించుకుని పీఎం ధర్తీ అభజన్​ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్​ను ప్ర

Read More

నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికే ప్రాధాన్యత : కంపెనీ డైరెక్టర్​ఈ అండ్ ​ఎం సత్యనారాయణ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బొగ్గు నాణ్యతకు సింగరేణి అధిక ప్రాధాన్యత ఇస్తుందని సింగరేణి కాలరీస్​ కంపెనీ డైరెక్టర్​ఈ అండ్ ​ఎం సత్యనారాయణ అన్నారు. సిం

Read More

దండకారణ్యంలో మరో రెండు కొత్త బేస్​ క్యాంపులు

మావోయిస్టులపై పోరుకు దూకుడు పెంచిన కేంద్రం  భద్రాచలం,వెలుగు :  చత్తీస్​గఢ్​ దండకారణ్యంలో మావోయిస్టులపై పోరు కొనసాగించేందుకు కేంద్ర హ

Read More