ఖమ్మం

చెత్త డిస్పోజల్ కు ప్రణాళికలు రూపొందించాలి

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం రూరల్, వెలుగు : డంపింగ్ యార్డ్ వద్ద చెత్త డిస్పోజల్ కు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి పొంగులేటి శ్రీన

Read More

విద్యకు ఫస్ట్​ ప్రయార్టీ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

ఖమ్మం టౌన్, వెలుగు :  విద్యా గుమ్మం ఖమ్మం జిల్లా అని, రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఫస్ట్​ ప్రయార్టీ ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బ

Read More

1.50 లక్షల ఎకరాల్లో మునగ సాగుకు ప్లాన్ : కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్

భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్​  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో మునగ సాగుకు ప్రణాళికలను రూపొ

Read More

మేధా ఉమెన్​ ఇంజినీరింగ్ ​కాలేజీలో.. ఘనంగా బతుకమ్మ సంబరాలు

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం/ఖమ్మం రూరల్, వెలుగు:  ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్

Read More

‘అంకుర’లో అధునాతన వైద్య సౌకర్యాలు

హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మంత్రులు తుమ్మల, పొంగులేటి, ఎంపీ రఘురాం రెడ్డి ఖమ్మం టౌన్, వెలుగు : అత్యుత్తమ, ఆధునాతన, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించ

Read More

రామాపురంలో మావోయిస్ట్ ‌‌ బ్యానర్లు

బూర్గంపహాడ్, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ ‌‌ మండలం సందెళ్ల రామాపురంలో సీపీఐ మావోయిస్ట్ ‌‌ పేరుతో బ్యానర్లు, పో

Read More

పెరుగుతున్న బకాయిలు .. ఆందోళనలో ఖాకీలు!

పండుగలకు ముందైనా సర్కారు చెల్లించేనా? భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అప్పులతో కాలం వెళ్లదీస్తున్న పోలీసులు  టీఏ, డీఏ, సరెండర్​ లీవ్స్, జీపీఎ

Read More

పాల్వంచలో రూ.5 లక్షలతో అమ్మవారి మండపం అలంకరణ

పాల్వంచ, వెలుగు : దుర్గాదేవి శర న్నవరాత్రుల సందర్భంగా పాల్వంచ పట్టణంలోని ఆదర్శనగర్ లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ మండపంలో నిర్

Read More

రెవెన్యూ ఉద్యోగుల ప్రమోషన్లు​ క్లియర్​ చేస్తాం : పొంగులేటి శ్రీనివాస​రెడ్డి

మంత్రి పొంగులేటి శ్రీనివాస​రెడ్డి భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రెవెన్యూ ఉద్యోగుల పెండింగ్ ​ప్రమోషన్లను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రె

Read More

గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు

 20 రోజులు నిఘా..11 మంది అరెస్ట్  సత్తుపల్లి, వెలుగు :  గంజాయి రవాణా చేస్తున్న ముఠాను సత్తుపల్లిలో పోలీసులు 20 రోజులు నిఘా పెట్

Read More

ఆలయ పనులు త్వరగా పూర్తి చేయాలి : భట్టి విక్రమార్క

వైరా, వెలుగు : వైరాలోని రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశ

Read More

కోయ భాషలో పాఠాలు

ఐటీడీఏ పరిధిలో పట్టాలెక్కుతున్న ‘కోయభారతి’ 219 స్కూళ్లు ఎంపిక.. 1 నుంచి 3 క్లాసులకు బుక్స్ రెడీ  4,690 మంది స్టూడెంట్స్​​కు కో

Read More

పాలేరులో చేపపిల్లలను వదిలిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.  ఖమ్మం జిల్లా &nb

Read More