ఖమ్మం

సీతారామ ప్రాజెక్టుపంపుహౌస్ నుంచి కాల్వలకు నీరు

వేసవి దృష్ట్యా విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులు భద్రాచలం,వెలుగు : భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు పంపుహౌస్​ నుంచి గోదావరి నీటిని

Read More

ఖమ్మం జిల్లాలో ఓటెత్తిన టీచర్లు!

ఖమ్మం జిల్లాలో 93.03 శాతం పోలింగ్ నమోదు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 91.94 శాతం పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్లు ముజామ్మిల్ ఖాన

Read More

భద్రతా బలగాలకు తప్పిన ముప్పు

భద్రాచలం, వెలుగు : చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ అడవుల్లో కూంబింగ్‌‌‌‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు

Read More

కిష్టారం అంబేద్కర్ నగర్‌లో సింగరేణి కాలుష్యం పై...17వ రోజు దీక్షలో పిల్లలు

సత్తుపల్లి, వెలుగు :  సింగరేణి కాలుష్యం పై పోరాడుతున్న కిష్టారం అంబేడ్కర్ నగర్ వాసుల 17 వ రోజు రిలే దీక్షలో పిల్లల వంతు వచ్చింది. శివరాత్రి పర్వద

Read More

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు రూ.12లక్షల విరాళం

భద్రాచలం, వెలుగు : ఈ ఏడాది జరిగే శ్రీరామనవమి సీతారాముల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో పుష్పాలంకరణ కోసం నెల్లూరుకు చెందిన భక్తులు సంతోష్, సాహిత్య దంపతులు బుధవ

Read More

ఖమ్మంలో టెన్షన్.. టెన్షన్.. టెంట్ల దగ్గర మోదీ ఫెక్సీలు..ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ టీచర్ల ఆందోళన

ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రికత్త చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన టెంట్లకు ప్రధానమోదీ  ఫొటోలున్న ఫ

Read More

 తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

మధిర, వెలుగు:  రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని శివపార్వతులను వేడుకున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.  మహాశివరాత్రి సం

Read More

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి

మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు   మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తుల

Read More

బొగ్గు గుట్టలు తగలబడుతున్నయ్!...సింగరేణి ఇల్లెందు ఏరియా ఓపెన్ కాస్ట్ ల్లో కాలి బూడిద

లక్ష టన్నుల వరకు పేరుకుపోయిన బొగ్గు నిల్వలు ఆఫీసర్ల ప్రణాళిక లోపంతో సంస్థకు ఆర్థికంగా నష్టం కష్టపడి తీసిన బొగ్గు కాలుతుండగా కార్మికుల ఆవేదన &

Read More

‘సీతారామ’ నిర్వాసితులకు రూ.50 కోట్లు విడుదల

సత్తుపల్లి, వెలుగు  :  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థన మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ సీతారామ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు రూ.50 కోట

Read More

మార్చి 31లోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి  : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం టౌన్, వెలుగు :  మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులన్నీ పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కేఎంసీ

Read More

 ఆర్థిక అక్షరాస్యతతోనే మహిళల అభివృద్ధి : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్

​  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆర్థిక అక్షరాస్యతతోనే మహిళలు అభివృద్ధి సాధిస్తారని కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్ ​అన్నారు. ‘ఆర్థిక అక్షరాస్

Read More

సమాజ శ్రేయస్సు కోరేదే జర్నలిజం : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

ప్రెస్ క్లబ్ ఏడవ మహాసభలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ  అశ్వారావుపేట, వెలుగు: సమాజ శ్రేయస్సు కోరేదే జర్నలిజమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నార

Read More