సర్కారు బడులకు మహర్ధశ: తిరుపతి రెడ్డి

సర్కారు బడులకు మహర్ధశ: తిరుపతి రెడ్డి

కొడంగల్​, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి చొరవతో సర్కారు బడులకు మహర్ధశ మొదలైందని కాంగ్రెస్​  కొడంగల్​ ఇంచార్జీ తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం కొడంగల్​లో పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో  పనులను పరిశీలించారు. 

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందన్నారు. కడా స్పెషల్​ ఆఫీసర్​ వెంకట్​రెడ్డి, ఎంఈఓ రాంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ప్రశాంత్​ ఉన్నారు.