![ఏషియన్ ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్గా కోహ్లీ](https://static.v6velugu.com/uploads/2024/04/26_uXFAg3zZJv.jpg)
హైదరాబాద్, వెలుగు: డెకార్ కంపెనీ ఏషియన్ కంపెనీస్ కొత్తగా లాంచ్ చేస్తున్న 'నియో భారత్ లాటెక్స్ కంపెనీ'కి క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. నియో భారత్ లాటెక్స్ ఉత్పత్తితో ఏషియన్ తన ఉత్పత్తుల పరిశ్రమలో తమ ఉనికిని పెంచుకోనుంది.
నియో భారత్ లాటెక్స్ పాలిమర్ టెక్నాలజీ వల్ల అందమైన ఫినిష్, ఎక్కువ కవరేజ్, మెరుగైన వాషబులిటీ సాధ్యమవుతుందని ఏషియన్ డిస్కమ్ లిమిటెడ్, ఎండీ, సీఈవో అమిత్ సింఘాల్ చెప్పారు. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ గొప్ప విలువలకు ప్రసిద్ధి చెందిన బ్రాండ్తో అనుబంధం ఏర్పడ్డందుకు సంతోషంగా ఉందని అన్నారు.