ఒలింపియాడ్ ఎగ్జామ్ ఫలితాల్లో.. కోరుట్ల పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ సత్తా

ఒలింపియాడ్ ఎగ్జామ్ ఫలితాల్లో.. కోరుట్ల పబ్లిక్  స్కూల్ స్టూడెంట్స్ సత్తా

కోరుట్ల, వెలుగు: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సర్ సీవీ రామన్ ఒలింపియాడ్ ఎగ్జామ్ ఫలితాల్లో కోరుట్ల పబ్లిక్  స్కూల్ స్టూడెంట్స్​ సత్తా చాటినట్లు కరస్పాండెంట్ గుజ్జేటి వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ సోమవారం తెలిపారు. దానవేని ప్రణతి(సెకండ్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌) రాష్ట్ర స్థాయి మూడో ర్యాంకు,  ఎలిగేటి వేదశ్రీ జిల్లా స్థాయి రెండో ర్యాంకు, క్యాతం ధణవీశ్రీ(ఫస్ట్​క్లాస్) జిల్లా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ర్యాంకు, సంకె కాస్నీ(ఫస్ట్‌‌‌‌‌‌‌‌క్లాస్​)సెకండ్​ ర్యాంకు, 5వ క్లాస్​ స్టూడెంట్​ నులిగొండ శ్రీసాయిగణేష్​ జిల్లా ఫస్ట్‌‌‌‌‌‌‌‌, 8వ క్లాస్​ స్టూడెంట్​ మ్యాకల ప్రజ్వల జిల్లా సెకండ్​ ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ ఈనెల 16న  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరిగే బహుమతి కార్యక్రమంలో మోడల్స్, సర్టిఫికెట్లు, క్యాష్ ప్రైజ్ అందుకోనున్నట్లు ప్రిన్సిపాల్  తెలిపారు.