హైదరాబాద్, వెలుగు : దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ‘‘కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతాంగాన్ని మోసం చేయడమే. సన్న, దొడ్డు వడ్లు రెండింటికీ బోనస్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు రైతులకు పంగనామాలు పెడితే ఊరుకోం” అని హెచ్చరించారు.
దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలి : కేటీఆర్
- హైదరాబాద్
- October 5, 2024
లేటెస్ట్
- ఎన్నికల్లో పెరిగిన కన్సల్టెన్సీల ప్రభావం
- ఇజ్రాయెల్కు 15 వేల మందిని పంపుతున్నరు.. మోదీ సర్కార్పై ఖర్గే ఫైర్
- వరంగల్ జిల్లాలో యువతిపై గ్యాంగ్ రేప్.. ఓయో రూంకు తీసుకెళ్లి అఘాయిత్యం
- ఆఫీసుల్లో కాకా జయంతి నిర్వహించాలి: కలెక్టర్
- ఇందూరు టు జేబీఎస్.. రైట్ రైట్
- షార్ట్ సర్క్యూట్తో ఇంటికి నిప్పు ఏడేండ్ల బాలుడు సజీవ దహనం
- కొండా సురేఖ వ్యాఖ్యలపై సీఎం ఎందుకు స్పందించట్లే ?
- ప్రజల కోసం తపించిన వ్యక్తి రత్నాకర్రావు : మంత్రి శ్రీధర్బాబు
- హైకోర్టులో హెల్త్ క్యాంప్ : ప్రారంభించిన చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే
- IND vs BAN: నేటి(అక్టోబర్ 05) నుంచి ఉప్పల్ టీ20 టికెట్ల సేల్
Most Read News
- యూనియన్ బ్యాంక్ కస్టమర్లు జాగ్రత్త..బ్యాంకు అధికారులు ఏం చెప్పారంటే..
- ఏపీకి బిగ్ అలర్ట్: బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు
- Steve Smith: గ్రౌండ్లో జడేజాను చూస్తే నాకు చిరాకు వస్తుంది: ఆసీస్ స్టార్ బ్యాటర్
- నెయ్యిలో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవడం ఇంత సింపులా..!
- గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే.. పురుగుల మందు తాగిన సెక్రటరీ
- IPL 2025: విదేశీ స్టార్స్ ఔట్.. ఆ ముగ్గురు ప్లేయర్లపైనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురి
- హైడ్రా కూల్చివేతలు ఇప్పటికిప్పుడు ఆపలేం : హైకోర్టు
- సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలు: వైఎస్ జగన్
- తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజునే.. : శ్రీవారి ధ్వజ స్థంభం కొక్కి విరిగిపోయింది..
- KBC: కౌన్ బనేగా కరోడ్పతిలో క్రికెట్పై రూ.6.4 లక్షల ప్రశ్న.. కోహ్లీని గుడ్డిగా నమ్మిన ఆడియన్స్