న్యూఢిల్లీ: అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్న వర్కర్ల కోసం ‘ఈశ్రమ్ – వన్ స్టాప్ సొల్యూషన్’ పోర్టల్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిని యూనియన్ లేబర్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయా సోమవారం లాంచ్ చేయనున్నారు. ఈ పోర్టల్ ద్వారా వివిధ ప్రభుత్వ స్కీమ్లు, ప్రోగ్రామ్ల గురించి లేబరర్లు తెలుసుకోవచ్చు. ఈశ్రమ్–వన్స్టాప్ సొల్యూషన్ పోర్టల్లో సుమారు 12 ప్రభుత్వ స్కీమ్లు, ప్రోగ్రామ్లు అందుబాటులో ఉంటాయి.
అందుబాటులోకి ‘ఈశ్రమ్–వన్స్టాప్ సొల్యూషన్’
- బిజినెస్
- October 21, 2024
లేటెస్ట్
- Bagheera Trailer: 'బఘీర’ ట్రైలర్తో అంచనాలు పెంచేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..
- విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు కోటి పరిహారం: సీఎం రేవంత్
- భువనగిరి బాలసదన్ లో దారుణం..
- బాధితులతో ఫ్రెండ్లీగా.. క్రిమినల్స్తో కఠినంగా ఉండండి : సీఎం రేవంత్ రెడ్డి
- తూకం పేరుతో మోసం చేస్తారు జాగ్రత్త..
- టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : దామోదర్రెడ్డి
- తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం...78 యూనిట్ల రక్తసేకరణ
- ఎస్సీ బాయిస్ హాస్టల్ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
- ఎమ్మెల్సీ కోదండారాంను కలిసిన షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులు
- వికారాబాద్ జిల్లా అభివృద్దికి VUDA ఏర్పాటు
Most Read News
- మల్కాజిగిరిలో ఉంటున్నారా..? అయితే జర జాగ్రత్త.. ఎందుకంటే..
- ఒక్క హిట్ పడగానే రూ.50 కోట్లు రెమ్యూనరేషన్ అడుగుతున్నాడా..?
- రాహుల్ స్థానంలో అతన్ని తీసుకోండి.. కష్టాల్లో ఆదుకోగలడు: మాజీ క్రికెటర్
- గేమ్ ఛేంజర్ లో మరో టాలీవుడ్ హీరో..
- Diwali 2024: దీపావళి ఐదు రోజుల పండుగ... ప్రాముఖ్యత.. ఆచారాలు ఇవే..
- HYDRA: ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన
- అందరూ బుమ్రా అంటారు కానీ, పస లేదు.. మా బౌలర్ అతనికంటే గొప్ప: పాక్ పేసర్
- సీనియర్ ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్
- IND vs PAK: పాక్ స్పిన్నర్ నోటి దూల.. అభిషేక్ శర్మ ఎట్లిచ్చిండో చూడండి!
- సై అంటే సై.. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన