మెదక్ ​చర్చికి పోటెత్తిన భక్తులు

మెదక్ ​చర్చికి పోటెత్తిన భక్తులు

మెదక్​టౌన్, వెలుగు:మెదక్​ చర్చికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు, గీతాలపనలు చేయగా పాస్టర్లు ​ దైవసందేశాన్ని అందించి దీవించారు. చర్చిలో భౌతిక దూరం పాటించేలా అవసరమైన ఏర్పాట్లు చేశారు.

 దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు చెట్ల కింద టెంట్లు వేసుకొని వంటలు వండుకొని సందడిగా గడిపారు.