
లేటెస్ట్
రాజస్థాన్లో ఘోర ప్రమాదం..ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఐదుగురి మృతి
జైపూర్: రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కును కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. మృతులంతా యూపీ లోని లక్నోకు చెందినవారు.
Read Moreశ్రీపాదరావు అడుగు జాడల్లో నడుస్తాం : శ్రీధర్ బాబు
ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మంథని, వెలుగు: దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్శ్రీపాదరావు అడుగుజాడల్లో నడుస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్
Read Moreఐఫోన్లకు ఇండియా అడ్డా.. చైనా నుంచి ఇండియాకు షిఫ్ట్ అవుతున్న యాపిల్
తయారీ సామర్ధ్యాన్ని చైనా నుంచి మన దేశానికి షిఫ్ట్ చేస్తున్న యాపిల్ 2024–25 లో సుమారు రూ.1.90 లక్షల కోట్
Read Moreమున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలి.. మున్నూరు కాపు ఆత్మగౌరవ సేన
ముషీరాబాద్, వెలుగు: మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని మున్నూరు కాపు ఆత్మగౌరవ సేన రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఇ
Read Moreవనజీవి రామయ్య అంత్యక్రియలు పూర్తి..భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు
నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి పొంగులేటి ఖమ్మం రూరల్, వెలుగు : మొక్కలు నాటడం, వాటి సంరక్షణకే జీవితాన్ని అంకితం చేసిన వనజ
Read Moreఉత్తర భారత పుణ్యక్షేత్రాల సందర్శనకు.. 23న స్పెషల్ ట్రైన్
హైదరాబాద్సిటీ, వెలుగు: నార్త్ ఇండియాలో ప్రఖ్యాతి గాంచిన పుణ్య క్షేత్రాలను సందర్శించాలనుకునే వారి కోసం ఐఆర్ సీటీసీ ప్రత్యేక రైలును నడపనుంది. హరిద్వార
Read Moreలింగమయ్యా.. వెళ్లొస్తం..ముగిసిన సలేశ్వరం జాతర
చివరి రోజున భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అచ్చంపేట/అమ్రాబాద్, వెలుగు : ‘లింగమయ్యా వెళ్లొస్తం.. వచ్చే ఏడాది మళ్లొస్తం’ అంటూ భక్తు
Read Moreమా సర్వీస్కు లెక్క లేదా ?..అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీలో పార్ట్ టైం లెక్చరర్లకు మార్కులు నిల్
కాంట్రాక్ట్, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీల్లో పనిచేస్తున్న వారికే మార్కులు ఆందోళనకు సిద్ధమవుతున్న పార్ట్&zw
Read Moreసిద్దిపేట జిల్లాలో లారీని ఢీ కొట్టిన పెండ్లి బస్సు.. 10 మందికి స్వల్ప గాయాలు
కొండపాక, వెలుగు: ఆగి ఉన్న లారీని పెండ్లి బస్సు ఢీకొట్టడడంతో 10 మందికి స్వల్ప గాయాలైన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. కరీ
Read Moreదోపిడీకి గురవుతోన్న ఆదివాసీలు.. తుడుం దెబ్బ రాష్ట్ర మహా సభలో హెచ్సీయూ ప్రొఫెసర్ శ్రీనివాస రావు
ఆసిఫాబాద్, వెలుగు: రాజ్యాంగ హక్కులతో పాటు రిజర్వేషన్లలో ఆదివాసీలు దోపిడీకి గురవుతున్నారని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డీఎస్ డబ్ల్యూ శ్రీన
Read Moreతిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య
మార్క్ శంకర్ కోలుకోవడంతో మొక్కులు చెల్లించిన అన్నా కొణిదెల హైదరాబాద్, వెలుగు: ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదెల
Read Moreసంక్షేమంలో.. తెలంగాణ దేశానికే ఆదర్శం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపే చూస్తున్నాయి సన్న బియ్యం పంపిణీతో 3.10 కోట్ల మందికి లబ్ధి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర,
Read Moreప్రైవేటు స్కూళ్ల ఫీజుల దౌర్జన్యం
మొత్తం చెల్లిస్తేనే ఎస్ఏ2 పరీక్షలకు అనుమతి.. ఐదు, పది వేలు పెండింగ్ ఉన్నా నో ఎంట్రీ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఫాతిమా హైస్కూ
Read More