
లేటెస్ట్
బీపీ మండల్కు భారత రత్న ఇవ్వాలి.. కేంద్రానికి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి
బషీర్బాగ్, వెలుగు: మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీల ఆశ
Read Moreఇండియన్లకు ట్రంప్ షాక్.. ఈబీ5 వీసాతో గ్రీన్ కార్డు పొందాలనుకున్నోళ్లకు నిరాశ
ఈబీ5 వీసాల కటాఫ్ తేదీ 6 నెలలు వెనక్కి 2019, మే1కి ముందు అప్లై చేసుకున్నోళ్లకే చాన్స్ ఈబీ5 వీసాతో గ్రీన్ కార్డు పొందాలనుకున్నోళ్లకు నిరాశ
Read More477 బంకుల్లో వెహికల్ ఏజ్ గుర్తించే కెమెరాల ఏర్పాటు.. ఢిల్లీలో ఈ నెలాఖరు నుంచి పాత కార్లకు నో ఫ్యూయెల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఈ నెలాఖరు నుంచి 'పాత కార్లకు నో ఫ్యూయెల్" పాలసీ అమలు కానుంది. రాష్ట్రంలోని మొత్తం 500 పెట్రోల్ బంకుల్లో ఇప్పటికే 477 బంక
Read Moreఇయ్యాల్టి ( ఏప్రిల్ 14 ) నుంచి అమల్లోకి ఎస్సీ వర్గీకరణ చట్టం
అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవోలు రిలీజ్ చేయనున్న సర్కారు మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ చట్టం తొలి జీవో కాపీని సీఎం ర
Read Moreబంగ్లా మాజీ ప్రధాని హసీనాపై మరో వారెంట్ ఆమె సోదరి రిజ్వానాతో పాటు మరో 50 మందికీ జారీ
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి న్యాయస్థానం మరోసారి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అధికారాన్ని దుర్వినియోగం చ
Read Moreటీజీఐఐసీకి హెచ్సీయూభూములిచ్చింది నిజం కాదా? : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీకి హెచ్సీయూ భూములు ఇచ్చిన మాట వాస్తవమా? కాదా? చెప్పాలని బీజేఎల్పీ నేత ఏలేట
Read Moreఢిల్లీ ప్రభుత్వాన్ని సీఎం భర్త నడుపుతున్నరు! అధికారులతోనూ సమీక్షలు చేస్తున్నరు: ప్రతిపక్ష ఆప్నేత అతిశీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వాన్ని సీఎం రేఖ గుప్తా భర్త మనీష్గుప్తా నడుపుతున్నారని ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశీ ఆరోపించారు. ఢిల్లీ మున్సి
Read Moreకేంద్రం నిధులపై చర్చకు సిద్ధమా? : పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
బండి సంజయ్కి పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ సవాల్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న నిరాధార ఆరోపణలను పీసీస
Read Moreఢిల్లీ కోట బద్దలు.. డీసీ విజయయాత్రకు ముంబై బ్రేక్.. కరుణ్ నాయర్ పోరాటం వృథా
12 రన్స్ తో గెలిచిన హార్దిక్ సేన రాణించిన తిలక్, కర్ణ్ శర్మ కరుణ్ నాయర్ పోరాటం వృథా న్యూఢి
Read Moreకాంగ్రెస్ను నమ్మి మోసపోయారు : కేటీఆర్
ఆ పార్టీకి ప్రజలంతా బుద్ధి చెప్పాలి: కేటీఆర్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డిని నమ్మి తీవ్రంగా మోసపోయారని బ
Read Moreఇవాళ్టి (14) నుంచి క్వాంటం చార్టర్ను ప్రకటించనున్న సర్కార్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ను క్వాంటం టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. నీతి ఆయోగ్కు చెందిన నీత
Read Moreఅంబేద్కర్ విగ్రహాలకు పాలతో శుద్ధి..హైదరాబాద్లో శుభ్రం చేసినకేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఇయ్యాల జయంతి సందర్భంగా నాంపల్లి నుంచి ట్యాంక్ బండ్ వరకు బైక్ ర్యాలీ హైదరాబాద్ / పద్మారావునగర్, వెలుగు: అంబేద్కర్ 134వ జయంతిని పురస
Read Moreరేషన్ బియ్యం వద్దని కేంద్రానికి లేఖ రాసే దమ్ముందా? : బండి సంజయ్
సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సవాల్ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పైసలన్నీ కేంద్రానివేనని కామెంట్ కర
Read More