లేటెస్ట్

తెలంగాణలో కార్చిచ్చు... నిర్మల్​ జిల్లాలో తగలబడుతున్న అడవులు

నిర్మల్​ జిల్లా కడెం మండలం లక్ష్మీపూర్​ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో   కార్చిచ్చు అంటుకుంది.  దీంతో అడవిలో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంత

Read More

అంబేద్కర్ ఆలోచనలను ముందుకు తీసుకుపోయేది ఓన్లీ మోడీ మాత్రమే: కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచణలను ముందుకు తీసుకుపోయేది కేవలం ప్రధాని మోడీ మాత్రమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.

Read More

Job News: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో స్పెషల్​ గ్రేడ్​ పోస్టులు భర్తీ

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) 558 స్పెషలిస్ట్ గ్రేడ్- IIపోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు

Read More

వైరా నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా : ఎమ్మెల్యే రాందాస్​ నాయక్

జూలూరుపాడు, వెలుగు : వైరా నియోజకవర్గ  అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే రాందాస్​ నాయక్​ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యా

Read More

బీజేపీ పాలకులు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నరు : తుమ్మల నాగేశ్వరరావు

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం టౌన్, వెలుగు : కేంద్రంలో బీజేపీ పాలకులు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావ

Read More

మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతా : బీర్ల ఐలయ్య

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట పట్టణాన్ని ప్రత్యేక నిధులతో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

Read More

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

హుజూర్ నగర్, వెలుగు : అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. శనివారం హుజూర్​నగర్​లోని మంత్రి క్యాంపు కార్యాలయ

Read More

ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులు నాలెడ్జ్​ పెంచుకోవాలి

గవర్నర్  జిష్ణు దేవ్  వర్మ చౌటుప్పల్, వెలుగు : ప్రపంచంతో పోటీపడేవిధంగా విద్యార్థులు నాలెడ్జ్ పెంచుకోవాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అ

Read More

రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

ఆయా మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం  గంగాధర, రామడుగు, వెలుగు : తమ ప్రభుత్వం రైతుల సంక్

Read More

జగిత్యాల జిల్లాలోని రైస్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం

ఐదు వేల క్వింటాళ్ల ధాన్యం, 90 వేల గన్ని సంచులు దగ్ధం రెండు కోట్లకు పైగా ఆస్తినష్టం నాలుగు గంటలు కష్టపడి మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది మె

Read More

గోదావరిఖనిలో భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర

గోదావరిఖని, వెలుగు :  భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం శనివారం గోదావరిఖని పట్టణంలో  కాంగ్రెస్​ ఆధ్వర్యంలో యాత్ర చేపట్టారు.  జైబాపు, జై భీమ్​

Read More

రైతులకు లబ్ధి చేకూర్చేందుకే కొనుగోలు కేంద్రాలు : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

చందుర్తి, వెలుగు: మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు కొనుగోలు కేంద్రాలను  అప్పగించామని ప్రభుత్వ విప్,  వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్న

Read More

ముగ్గురు మృతి, 150 మంది అరెస్టు: అట్టుడుకుతోన్న ముర్షీదాబాద్.. రంగంలోకి కేంద్ర బలగాలు

కోల్ కతా: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు వెస్ట్ బెంగాల్లో తీవ్ర హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్‎లో ఈ అల్లర్లు తీవ్ర రూపం

Read More