
లేటెస్ట్
పూలు పేరుతో రూ.2 వేలు ఫోన్ పే!..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం టీచర్లకు డబ్బులు
వెయ్యి నుంచి 5 వేల దాకా పంచుతున్న అభ్యర్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి నల్గొండ/ కొత్తగూడెం, వెలుగు: ఎమ్మ
Read Moreగుడ్ న్యూస్: మూడు రోజులు 24 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంజూరు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో ఈ నెల 26, 27, మ
Read Moreయాదగిరిగుట్టలో కనుల పండువగా శివపార్వతుల కల్యాణం
ఇయ్యాల లింగోద్భవుడికి అభిషేకాలు, శతరుద్రాభిషేకాలు యాదగిరిగుట్ట, వెలుగు : శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా మంగ
Read Moreపాలపీక నోట్లో పెట్టి పిల్లాడిని ఎత్తుకెళ్లిండు
ఫుట్పాత్పై పడుకున్న 8 నెలల బాలుడు కిడ్నాప్ 20 ఏండ్లయినా పిల్లలు పుట్టకపోవడంతోనే తీసుకెళ్లినట్లు వెల్లడి కిడ్నాపర్ను అరెస్ట్ చేసిన సనత్నగర్
Read Moreనువ్వా.. నేనా .. చివరి రోజు పోటాపోటీగా నేతల ప్రచారం
గెలుపే లక్ష్యంగా ఓట్ల కోసం పడరాని పాట్లు ముఖ్యనేతలతోమీటింగ్లు, గెలుపు కోసం వ్యూహాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీజేపీ, ఆయా సం
Read Moreమహాశివరాత్రి..ఆలయాలకు పోటెత్తిన భక్తులు
మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. పరమ శివునికి ఇష్టమైన రోజుగా చెప్పుకునే మహాశివరాత్రి రోజున ఇష్ట దైవ
Read Moreచేతనైతే దర్యాప్తు చేయండి..లేదంటే సీబీఐకి ఇవ్వండి: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాష్ట్ర సర్కార్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ ఎవరి హయాంలో నిందితులు విదేశాలకు పారిపోయారని ప్రశ్న 
Read Moreతమ్ముడు, ప్రేయసితో సహా ఐదుగురిని సుత్తితో కొట్టి చంపిండు.. కొద్ది గంటల్లోనే ఐదు మర్డర్లు
తిరువనంతపురం: నానమ్మను, కన్నతల్లిని, తమ్ముడినీ వదల్లే.. ఒకరితర్వాత మరొకరిపై తీవ్రంగా దాడి చేశాడు. పెదనాన్న, పెద్దమ్మనూ హతమార్చాడు. ఆఖరుకి ప్రియురాలిని
Read Moreఎన్నికల విధుల్లో అవకతవకలు.. సూర్యాపేట జిల్లాలో ముగ్గురు అధికారులపై వేటు
మఠంపల్లి, వెలుగు: సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎంపీడీవో బాణాల శ్రీనివాస్, ఎంపీవో నరేశ్, కింద తండా గ్రామ పంచాయతీ కార్యదర్శి బాల సైదులును సస్పెన్షన్చేస్తూ
Read Moreవరంగల్ జిల్లాలో మహాశివరాత్రికి ముస్తాబైన శివాలయాలు
మహాశివరాత్రికి.. శైవ క్షేత్రాలు ముస్తాబు శివనామస్మరణతో మార్మోగనున్న ఆలయాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు జయశంకర్&zwnj
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు పైసలిచ్చి గెలవాలని చూస్తున్నరు : ప్రొఫెసర్ కోదండరాం ఆరోపణ
టీజేఎస్ చీఫ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపణ నల్గొండ అర్బన్, వెలుగు : ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎక్కువగా కనబడుతుందని, ఓట
Read Moreనల్గొండ జిల్లాలో మహాశివరాత్రికి ముస్తాబైన శివాలయాలు
మేళ్లచెర్వు ఆలయానికి 5 లక్షల మంది భక్తులు వచ్చే ఛాన్స్ నాగార్జునసాగర్ ఏలేశ్వరస్వామి ఆలయానికి లాంచీ రెడీ మేళ్లచెర్వు/సూర్యాపేట/నార్కెట్ పల్ల
Read Moreఆడపిల్లకు రూ.3 లక్షలు, మగబిడ్డకు రూ.5లక్షలు.. హైదరాబాద్లో పిల్లల కిడ్నాపింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గుజరాత్ నుంచి పిల్లలను తీసుకువచ్చి ఏపీ, తెలంగాణలో అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.
Read More