
లేటెస్ట్
ఉక్రెయిన్పై విరుచుకుపడ్డ రష్యా.. 267 డ్రోన్లతో భీకర దాడులు
కీవ్: ఉక్రెయిన్పై మిలటరీ యాక్షన్ మొదలుపెట్టి సోమవారంతో మూడేండ్లు పూర్తవుతున్న సందర్భంగా రష్యా భీకర దాడులకు పాల్పడింది. శనివారం రాత్రి పుతిన్సేనల
Read Moreఎమ్మెల్సీగా గెలిపించండి..మహిళా టీచర్లకు ఎలక్ట్రికల్ బైక్
టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ..బాండ్ పేపర్ ప్రచారం మెదక్, వెలుగు: కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి వినూత్నంగా ప్రచారం చేస్త
Read More10 రోజుల్లో గురుకుల రిజల్ట్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ర్ట వ్యాప్తంగా 2025– 26 అకడమిక్ ఇయర్కు 5, 6, 7, 8, 9 క్లాసుల్లో అడ్మిషన్ల కోసం ఆదివారం నిర్వహించిన గురుకుల ఎంట్రన్స్
Read Moreగుడ్ న్యూస్: ఇవాళ (ఫిబ్రవరి 24న) రైతుల అకౌంట్లలోకి డబ్బులు
హైదరాబాద్, వెలుగు: పీఎం కిసాన్ 19వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. బిహార్ లోని భాగల్ పూర్ లో జరిగే కార్యక్రమంలో
Read Moreరూ.6,498 కోట్లు అందాయి.. యూఎస్ ఎయిడ్ నిధులపై భారత్ క్లారిటీ
న్యూఢిల్లీ: భారత్కు అమెరికా నుంచి వస్తున్న యూఎస్ ఎయిడ్ నిధులపై ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శా
Read Moreతెలంగాణ దివాలా తీసే రోజులు వస్తయ్: కిషన్ రెడ్డి
అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నరు: కిషన్రెడ్డి గత సర్కారు 8 లక్షల కోట్ల అప్పులు చేసింది.. ఈ సర్కారు అదే పద్ధతిలో పోతున్నది అభివృద్ధిపై ర
Read Moreనెక్లెస్రోడ్లో 3 వేల మంది మహిళలతో శారీ రన్
చీరకట్టులో మహిళలు చేసిన ‘మార్నింగ్ రన్’ ఆకట్టుకున్నది. టాటా బ్రాండ్ తనైరా, బెంగళూరుకు చెందిన ఫిట్నెస్ కంపెనీ జేజే యాక్టివ్ సంయుక్తంగా
Read Moreరూ.49 వేల కోట్లు కావాలి.. ప్రభుత్వానికి పంచాయతీ రాజ్ అధికారుల ప్రతిపాదనలు
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ శాఖ 2025–-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు రూపొందించింది. రూ.49.44 వేల కోట్లతో బడ్జెట్ తయారు చేసి రాష్ట్ర
Read Moreగర్మిళ్లపల్లిలో బంగారం కోసం వృద్ధురాలి మర్డర్
చేతులు కట్టేసి, గోనెసంచిలో కుక్కి బావిలో పడేసిన దుండగులు మొగుళ్లపల్లి (టేకుమట్ల), వెలుగు : బంగారు గొలుసుతో పాటు వెండి కడియాల కోసం గుర్తు తెలియ
Read Moreత్వరలో ఎలక్ట్రిక్ ఆటోలకు పర్మిట్లు!
ఈవీ పాలసీ ఉన్నా కొత్త ఆటోలకు నో పర్మిషన్ పాత ఆటోను స్ర్కాప్ చేస్తేనే అనుమతి మంత్రి పొన్నం హామీతో ఆటో డ్రైవర్లలో ఆనందం హైదరాబాద్సి
Read Moreమహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆదివారం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం
Read Moreప్రచారానికి మిగిలింది 2 రోజులే.. క్యాంపెయిన్ను ముమ్మరం చేసిన క్యాండిడేట్లు, లీడర్లు
నేడు కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాలలో సీఎం రేవంత్రెడ్డి సభలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్య
Read Moreకూకట్పల్లి ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
రూ.10 లక్షల ఆస్తి నష్టం ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి ప్రశాంతినగర్లోని ప్లాస్టిక్గ్లాసుల తయార
Read More