లేటెస్ట్

ధనిక దేశం కావాలంటే ఏటా 7.8శాతం గ్రోత్​ రావాలి

ప్రపంచ బ్యాంకు అంచనా న్యూఢిల్లీ:ఇండియా 2047 నాటికి సంపన్న దేశంగా మారాలంటే ఏటా 7.8 శాతం జీడీపీ గ్రోత్​ సాధించాలని, ఇందుకోసం చాలా సంస్కరణలు తేవా

Read More

వరంగల్ వైద్యుడు సుమంత్రెడ్డి మృతి

వరంగల్ వైద్యుడిపై దాడి ఘటన విషాదాంతం. దాడిలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ సుమంత్రెడ్డి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 8రోజులుగా మృత్యువు

Read More

కరెంట్ కట్ లేకుండా..సమ్మర్​ యాక్షన్​ ప్లాన్​...వేసవి నేపథ్యంలో డిమాండ్ ను బట్టి ఎన్పీడీసీఎల్ చర్యలు

ఇబ్బందులు రాకుండా 16 సర్కిళ్లలో రూ.600 కోట్లతో పనుల ప్లాన్  ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే సాల్వ్ చేసేలా రెడీ హనుమకొండ, వెలుగు: వేసవి నేపథ్య

Read More

ప్రబలుతున్న ట్రంప్​ వ్యాపారతత్వం

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవ లేదనే సామెత వర్తమాన ప్రపంచంలో వాస్తవ రూపం దాల్చింది.  మొండివాడే రాజైతే ఎలా ఉంటుందో... ప్రస్తుత అమెరికా సారథి డొనాల్డ

Read More

భాషా వివాదాల చుట్టూ రాజకీయాలు

2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నవేళ  కేంద్రంలోని  బీజేపీకి,  డీఎంకే  పార్టీకి మధ్య ఏర్పడిన హిందీ భాషా వివాదం మరింత పెర

Read More

మంచు చరియలు విరిగి 22 మంది గల్లంతు

  ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్​ దగ్గర్లో భారీ హిమపాతం రోడ్డుపై మంచును క్లియర్ చేస్తుండగా ప్రమాదం 55 మంది వర్కర్లలో త్రుటిలో తప్పించుకున్న

Read More

విద్య, వైద్యంపై ఫోకస్​ .. వెలుగు తో జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ బాషా

జనగామను అగ్రభాగాన నిలబెడతా సంక్షేమ పథకాల అమలులో నెంబర్​వన్​ హస్టల్​ నిద్ర, వరుస తనిఖీలతో హడల్​ జనగామ, వెలుగు: పాలనలో జనగామ కలెక్టర్​ద

Read More

స్వయం ఉపాధి పథకాలకు సహకరించండి : భట్టి విక్రమార్క

సబ్సిడీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం

Read More

నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ఓటే కీలకం!

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలే అవకాశం లేదంటున్న పరిశీలకులు  గత ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటుతోనే గట్టెక్కిన

Read More

కేంద్ర మంత్రిగా కిషన్​రెడ్డి తెచ్చిందేంది?: సీఎం రేవంత్రెడ్డి

ఏదైనా కొత్త ప్రాజెక్టో, స్పెషల్​ ఫండ్సో తెచ్చిండా?: సీఎం రేవంత్​ మూసీ వద్దంటున్నడు.. మెట్రోకు అడ్డుపడ్తున్నడు.. సైంధవ పాత్ర పోషిస్తున్నడు ఆయన బ

Read More

ఇసుకాసురులు .. జిల్లాలో ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ

మూడు పర్మిషన్లు 30 ట్రిప్పుల ఇసుక తరలింపు  జేసీబీలు, డోజర్లతో మంజీరాను తవ్వేస్తుండ్రు  రెవెన్యూ, పోలీస్​, ట్రాన్స్​పోర్టు ఆఫీసర్లతో మ

Read More

తెలంగాణపై కేంద్రం వివక్ష .. బీజేపీ నేతలకు పట్టదా?

‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’.. సబ్​ కా సాథ్.. సబ్ కా  వికాస్.. అంటూ  ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ చెప్పే నినాదాలు  ఎంతో ఆకర

Read More

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం : భట్టి విక్రమార్క

సీఐఐ సమావేశంలో భట్టి  న్యూఢిల్లీ, వెలుగు: పెట్టు-బడులకు తెలంగాణ స్వర్గధామం లాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. యూరోపియన్&zwn

Read More