లేటెస్ట్

స్కూల్‎లో భారీ అగ్ని ప్రమాదం.. పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురయ్యాడు. సింగపూర్లో మార్క్ శంకర్ చదువుతోన్న పాఠశాలలో మ

Read More

దిల్ సుఖ్​నగర్ జంట పేలుళ్ల కేసులో నేడు హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌‌సుఖ్​నగర్‌‌ బాంబు పేలుళ్ల కేసులో మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించనుంది.

Read More

దొంగతనంలోనూ మంచితనం అంటే ఇదే: షాపులో చోరీ చేసి సారీ చెబుతూ లేఖ

ఖర్గోన్: మధ్యప్రదేశ్‎లోని ఖర్గోన్ జిల్లాలో ఓ వింత చోరీ జరిగింది. రాత్రిపూట ఒక దుకాణంలో చొరబడ్డ దొంగ.. లాకర్‎లోని రూ.2.45 లక్షలు ఎత్తుకెళ్లాడు.

Read More

మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు..ఏపీ సీఐడీకి సుప్రీం ఆదేశాలు

ఏపీ సీఐడీకి సుప్రీం ఆదేశాలు న్యూఢిల్లీ, వెలుగు: వైసీపీ ఎంపీ మిథున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

రజతోత్సవ సభకు 3 వేల ఆర్టీసీ బస్సులు కావాలి

ఆర్టీసీ ఎండీ సజ్జనార్​కు బీఆర్ఎస్​ నేతల వినతి హైదరాబాద్, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ

Read More

జిమ్ నిర్వాహకుడిపై డంబెల్స్​తో దాడి .. హాస్పిటల్​కు తరలింపు

మేడిపల్లి, వెలుగు: జిమ్ నిర్వాహకుడిపై నలుగురు వ్యక్తులు డంబెల్స్ తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో కిషోర్ అనే వ్యక్తి

Read More

పేదల ఆరోగ్యం, ఆత్మగౌరవం పెంచిన సన్నబియ్యం పంపిణీ

దేశం ప్రగతిపథంలో నడవాలంటే మధ్యతరగతి, పేదవర్గాల అభ్యున్నతికి బాటలు వేయాలి. అందుకే  ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటాయి. అలాంటివాటిలో గొప్ప

Read More

బైక్​ స్టార్ట్​ చేస్తుండగా మంటలు

జీడిమెట్ల, వెలుగు: బైక్ స్టార్ట్​ చేస్తుండగా మంటలు చెలరేగి, పూర్తిగా కాలిపోయింది. జగద్గిరిగుట్ట సోమయ్యనగర్​కు చెందిన సంతోశ్ బైక్​మెకానిక్​గా పనిచేస్తు

Read More

ఎంట్రెన్స్ టెస్టులకు 3.65 లక్షల అప్లికేషన్లు

ఒక్క ఎప్​సెట్​కే 2.99 లక్షలకు పైగా దరఖాస్తులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్టులకు

Read More

అప్పు తీసుకున్నోళ్లు తిరిగి ఇవ్వట్లేదని చేనేత కార్మికుడు సూసైడ్‌‌

కొడిమ్యాల, వెలుగు : అప్పులు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోగా.. తననే ఇబ్బందులు పెడుతున్నారన్న మనస్తాపంతో ఓ చేనేత కార్మికుడు సూసైడ్‌‌ చేసుకున్న

Read More

11 ఏండ్లలో రాష్ట్రానికి కేంద్రం ఏం చేసింది? : పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్​

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చర్చకు సిద్ధమా: పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్​  శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్​ అన్ని రంగాల్లో రాష్ట

Read More

40 లక్షలతో నిర్మాణం.. ప్రారంభించిన మర్నాడే పాడైన క్లాక్ టవర్

పాట్నా: బిహార్‎లో కొత్తగా నిర్మించిన ఓ క్లాక్ టవర్ ప్రారంభించిన మర్నాడే పాడైపోయింది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి.

Read More

సింగరేణి కార్మికుల కష్టం ఫలించింది

నల్ల నేల, మన సింగరేణి బొగ్గు బావుల కార్మికుల కష్టం  ఫలించింది. 2024-–25 ఆర్థిక సంవత్సరంలో ఏడాది ఉత్పత్తి లక్ష్యంలో 96 శాతం అంటే 69.01మిలియన

Read More