
లేటెస్ట్
హైదరాబాద్ మెట్రో ఫేజ్-II కు అనుమతి ఇవ్వండి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ వినతి
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి.. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వండి.. రీజినల్ రింగ్ రైల్... డ్రైపోర
Read Moreపెళ్లి చేసుకుంటారా లేక ఉద్యోగం పీకేయమంటారా : కంపెనీ వార్నింగ్ తో ఉద్యోగులు బెంబేలు
ఉద్యోగం ఇచ్చిన కంపెనీ టార్గెట్ ఒకటే ఉంటుంది.. బాగా పని చేయాలి.. పద్దతిగా చేయాలి.. లాభాలు రావాలి.. నెంబర్ వన్ గా కంపెనీ ఉండాలి.. ఇదే కదా.. ఈ కంపెనీ మాత
Read MoreICC ODI ranking: పాకిస్థాన్పై సూపర్ సెంచరీ.. టాప్-5కి చేరిన విరాట్ కోహ్లీ
ఛాంపియన్స్ ట్రోఫీలో వీరోచిత సెంచరీ చేసిన టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో దూసుకొచ్చాడు. ఐసీసీ బుధవారం (ఫిబ్రవరి 26) ప
Read Moreరేపు ( ఫిబ్రవరి 27 ) ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోలింగ్ కి ఏర్పాట్లు పూర్తి
ఫిబ్రవరి 27న తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. 7 ఉమ్మడి జిల్లాల్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. పో
Read More‘హనుమాన్’ డైరెక్టర్తో క్రేజీ ప్రాజెక్ట్ ఓకే చేసిన ప్రభాస్.. టైటిల్ అదేనా..?
తెలుగు సినిమాను డైరెక్టర్ రాజమౌళితో కలిసి పాన్ ఇండియా స్థాయిని దాటించిన రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి తర్వాత స్పీడ్ పెంచాడు. కామెడీ-హర్రర్ బ్యాక్ డ్ర
Read Moreఎయిర్ పోర్టులో కుంభమేళా భక్తుల ఆందోళన : ఫ్లయిట్ ఆలస్యంపై నిరసన
కుంభమేళాకు ఇవాళ ( ఫిబ్రవరి 26 ) చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ప్రయాగ్ రాజ్ కు క్యూ కట్టారు. కుంభమేళా చివరి రోజుతో పాటు మహాశివరాత్రి కూడా కావ
Read Moreగోదావరిలో ఐదుగురు జల సమాధి.. మహాశివరాత్రి వేళ ఏపీలో తీవ్ర విషాదం
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానాలకు దిగి ఐదుగురు చనిపోయారు.
Read MoreV6 DIGITAL 26.02.2025 AFTERNOON EDITION
ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఏం మాట్లాడారంటే? రంగంలోకి మార్కోస్ టన్నెల్ టీం.. ఎస్ఎల్బీసీ వద్ద రెస్క్యూ కంటిన్యూ రైతు కూలీలకు గుడ్
Read Moreయాక్టర్ విజయ్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహం : 2026 ఎన్నికల యుద్ధానికి వ్యూహాలు
నటుడు, రాజకీయ నేత, తమిళ వెట్రి కజం(టీవీకే) చీఫ్ విజయ్ తన పార్టీ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మహాబలిపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. 2026 ఎన్నికల
Read MoreChampions Trophy 2025: నాకౌట్ సమరం: ఇంగ్లాండ్పై టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసక్తి సమరానికి రంగం సిద్ధమైంది. బుధవారం(ఫిబ్రవరి 26) జరిగే గ్రూప్–బి మ్యాచ్
Read MoreChampions Trophy 2025: పాకిస్థాన్కు కాదు టీమిండియాకే అనుకూలంగా టోర్నీ: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు
ఛాంపియన్స్ ట్రోఫీ సొంతగడ్డపై జరగనుండడంతో పాకిస్థాన్ కు ఈ మెగా టోర్నీకి అనుకూలంగా మారుతుందని అనుకున్నారు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు నాజర్
Read Moreఆప్ మాస్టర్ ప్లాన్.. డైరెక్ట్గా పార్లమెంట్కు కేజ్రీవాల్..?
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. దేశ రాజధానిలో ఆప్ 11 ఏళ్ల విజయ పరంపరకు బీజేపీ బ్రేకుల
Read Moreవరంగల్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో విద్యార్థిని ఆత్మహత్య
వరంగల్ జిల్లా మమునూరులోని జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థిని సూసైడ్ కలకలం రేపుతోంది. బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోన్న రష్
Read More