
లేటెస్ట్
మహాశివరాత్రి..ఆలయాలకు పోటెత్తిన భక్తులు
మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. పరమ శివునికి ఇష్టమైన రోజుగా చెప్పుకునే మహాశివరాత్రి రోజున ఇష్ట దైవ
Read Moreచేతనైతే దర్యాప్తు చేయండి..లేదంటే సీబీఐకి ఇవ్వండి: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాష్ట్ర సర్కార్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ ఎవరి హయాంలో నిందితులు విదేశాలకు పారిపోయారని ప్రశ్న 
Read Moreతమ్ముడు, ప్రేయసితో సహా ఐదుగురిని సుత్తితో కొట్టి చంపిండు.. కొద్ది గంటల్లోనే ఐదు మర్డర్లు
తిరువనంతపురం: నానమ్మను, కన్నతల్లిని, తమ్ముడినీ వదల్లే.. ఒకరితర్వాత మరొకరిపై తీవ్రంగా దాడి చేశాడు. పెదనాన్న, పెద్దమ్మనూ హతమార్చాడు. ఆఖరుకి ప్రియురాలిని
Read Moreఎన్నికల విధుల్లో అవకతవకలు.. సూర్యాపేట జిల్లాలో ముగ్గురు అధికారులపై వేటు
మఠంపల్లి, వెలుగు: సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎంపీడీవో బాణాల శ్రీనివాస్, ఎంపీవో నరేశ్, కింద తండా గ్రామ పంచాయతీ కార్యదర్శి బాల సైదులును సస్పెన్షన్చేస్తూ
Read Moreవరంగల్ జిల్లాలో మహాశివరాత్రికి ముస్తాబైన శివాలయాలు
మహాశివరాత్రికి.. శైవ క్షేత్రాలు ముస్తాబు శివనామస్మరణతో మార్మోగనున్న ఆలయాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు జయశంకర్&zwnj
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు పైసలిచ్చి గెలవాలని చూస్తున్నరు : ప్రొఫెసర్ కోదండరాం ఆరోపణ
టీజేఎస్ చీఫ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపణ నల్గొండ అర్బన్, వెలుగు : ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎక్కువగా కనబడుతుందని, ఓట
Read Moreనల్గొండ జిల్లాలో మహాశివరాత్రికి ముస్తాబైన శివాలయాలు
మేళ్లచెర్వు ఆలయానికి 5 లక్షల మంది భక్తులు వచ్చే ఛాన్స్ నాగార్జునసాగర్ ఏలేశ్వరస్వామి ఆలయానికి లాంచీ రెడీ మేళ్లచెర్వు/సూర్యాపేట/నార్కెట్ పల్ల
Read Moreఆడపిల్లకు రూ.3 లక్షలు, మగబిడ్డకు రూ.5లక్షలు.. హైదరాబాద్లో పిల్లల కిడ్నాపింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గుజరాత్ నుంచి పిల్లలను తీసుకువచ్చి ఏపీ, తెలంగాణలో అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.
Read Moreఆన్ లైన్ మోసాలకు కట్టడికి ఎకానమిక్ ఇంటెలిజెన్స్
సీఐడీలో త్వరలో ప్రత్యేక విభాగం ఆన్&zw
Read Moreఆదిలాబాద్లో గ్యాంగ్ వార్ కలకలం.. పాత కక్షలతో యువకుడి హత్య
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్లో గ్యాంగ్వార్నేపథ్యంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. హంతకులను పోలీసులు ఆరు గంటల్లోనే పట్టుకున్నారు. డీఎస్పీ ఎల్
Read Moreశ్రీశైలం, సాగర్ను కేఆర్ఎంబీకి అప్పగించాలని ఆదేశించలేం:సుప్రీంకోర్టు
ఏ అధికారంతో అడుగుతున్నారని ఏపీని నిలదీసిన సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేమని వెల్లడి హైదరాబాద్, వెలుగు: కృష్ణానదిపై ఉన్న ఉమ్మడ
Read Moreఇవాళ( ఫిబ్రవరి 26) మోదీతో రేవంత్ భేటీ
ఢిల్లీకి వెళ్లిన సీఎం..కాంగ్రెస్ పెద్దలనూ కలిసే చాన్స్ ప్రధానితో బీసీ రిజర్వేషన్లు, ట్రిపుల్ ఆర్, మెట్రోఫేజ్ 2 తదితర అంశాలపై చర్చించే అవకాశ
Read Moreఏఆర్ మహిళా కానిస్టేబుల్ సూసైడ్
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వరికోలు గ్రామానికి చెందిన 20
Read More