
లేటెస్ట్
ప్రతిఒక్కరికీ ఉచిత కంటి పరీక్షలు చేయిస్తా : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు, వెలుగు : నియోజకవర్గంలో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతిఒక్కరికీ ఉచిత కంటి పరీక్షలు చేయిస్తున్నానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్
Read MoreRam Charan: RC 16 షూటింగ్ అప్డేట్.. రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రామ్ చరణ్ కెరీర్లో ఇది 16వ సినిమా. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న షెడ్యూల
Read MoreRam Pothineni : గోదావరి తీరంలో.. ర్యాపో 22 లేటెస్ట్ షెడ్యూల్
రామ్ పోతినేని హీరోగా 'మిస్ శెట్టి 'మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ పి మహేష్ బాబు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్&z
Read Moreఆటోను ఢీకొట్టిన టెంపో.. అక్కడికక్కడే ఏడుగురు మృతి
పాట్నా: బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన టెంపో ప్రయాణికులతో వెళ్తోన్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఏడుగురు
Read MorePriyadarshi : సమ్మర్లో రిలీజ్కి రెడీ అవుతున్న సారంగపాణి జాతకం
ప్రియదర్శి హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందిస్తున్న చిత్రం 'సారంగపాణి జాతకం'. రూప కడువయూర్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీదేవి మూవీస్ బ్యాన
Read Moreబంగారం కోసం చంపేసి.. చేతులు కట్టేసి గోనసంచిలో కుక్కి బావిలో పడేశారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. బంగారం కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు దుండగులు. చేతులు కట్టేసి,గోనసంచిలో కుక్కిబావి
Read Moreఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో స్థలంపై వివాదం
ఆ జాగా తమదేనంటూ తాళ్లు కట్టి, బ్యానర్స్ పెట్టిన ఓ కుటుంబం ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని కొంత భాగాన్
Read Moreకొత్త జంటలకు మంత్రి శ్రీధర్ బాబు ఆశీర్వాదం
మంథని, వెలుగు : మంథని పట్టణంలో పలు వివాహాలకు మంత్రి శ్రీధర్ బాబు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పట్టణం లోని ఆర్ ఆర్ గార్డెన్ లో మంథని పట్టణం యూ
Read Moreదారులన్నీ శ్రీశైలం వైపే.. పాదయాత్రగా వెళ్తున్న శివస్వాములు
శివనామ స్మరణతో మారుమోగుతున్న నల్లమల అమ్రాబాద్, వెలుగు: మహా శివరాత్రి సందర్భంగా శివ స్వాములు కాలినడకన శ్రీశైలం తరలివెళ్తున్నారు. వేల సంఖ్యలో పా
Read Moreగద్వాల జిల్లాలో ప్రశాంతంగా టీజీ సెట్
గద్వాల, వెలుగు: జిల్లాలో ఆదివారం టీజీ సెట్–2025 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. గురుకులాల్లో ప్రవేశం కోసం ఏర్పాటు చేసి
Read Moreహుజురాబాద్లో భారీ చోరీ.. కత్తులతో దాడి చేసి 80 తులాల బంగారం, 7 లక్షలు ఎత్తుకెళ్లారు
కరీంనగర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో 80 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు ఇంట్లో ఉన్న వాళ్లపై కత్తులతో దాడి చేశారు.హుజరాబాద్ లో &
Read Moreజోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు
అలంపూర్, వలుగు: ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతోన్న జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతా
Read Moreకుంభమేళా ఎఫెక్ట్.. 140 సోషల్ మీడియా అకౌంట్లపై కేసులు
లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక వేడుకగా పేరు గాంచిన మహా కుంభమేళాపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై అధికారులు ఉక్కుపాదం మో
Read More