లేటెస్ట్

ఆదివాసీ ఎరుకలను ఎస్టీ–ఎ గ్రూపులో చేర్చాలి

  సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు ముషీరాబాద్, వెలుగు:  అత్యంత నిరుపేదలైన ఆదివాసీ ఎరుకలను ఎస్టీ– ఎ గ్రూపులో చేర్చాలని  

Read More

మాదాపూర్ శిల్పారామంలో..కట్టిపడేసిన భరత నాట్య ప్రదర్శన

మాదాపూర్, వెలుగు: మాదాపూర్ శిల్పారామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బెంగళూరులోని సుముఖశ్రీ కళా కుటీర నుంచి వి

Read More

ఒక్కరోజు సైంటిస్ట్‌‌గా మారండి..పిల్లలు, యువతకు ప్రధాని పిలుపు 

ఒక్కరోజు సైంటిస్ట్‌‌గా మారండి  రీసెర్చ్ ల్యాబ్, ప్లానెటోరియం, స్పేస్ సెంటర్ లాంటివి చూసిరండి ‘మన్ కీ బాత్’లో పిల్లలు

Read More

విదేశీ శక్తులతో చేతులు కలిపి.. దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నరు: ప్రధాని మోడీ ఫైర్

ఛత్తార్‌‌పూర్‌‌ (మధ్యప్రదేశ్): మనోళ్లే కొందరు.. విదేశీ శక్తులతో చేతులు కలిపి దేశాన్ని అస్థిరపర్చేందుకు కుట్ర చేస్తున్నారని ప్రధాని

Read More

నాటోలో చేర్చుకుంటే.. గద్దె దిగేందుకు రెడీ: జెలెన్ స్కీ ప్రకటన

కీవ్: తమ దేశానికి నాటోలో సభ్యత్వం ఇస్తే.. ఉక్రెయిన్ అధ్యక్షుడిగా వెంటనే రాజీనామా చేస్తానని ఆ దేశ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్ స్కీ అన్నారు. కీవ్‎

Read More

ఎమ్మెల్సీగా గెలిపించండి.. చేతల్లో చూపిస్తా

కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని టీచర్ల సమస్యలు తనకు తెలుసునని, గెలిపిస్తే పరిష్కారానికి క

Read More

ఉక్రెయిన్‎పై విరుచుకుపడ్డ రష్యా.. 267 డ్రోన్లతో భీకర దాడులు

కీవ్: ఉక్రెయిన్‎పై మిలటరీ యాక్షన్ మొదలుపెట్టి సోమవారంతో మూడేండ్లు పూర్తవుతున్న సందర్భంగా రష్యా భీకర దాడులకు పాల్పడింది. శనివారం రాత్రి పుతిన్​సేనల

Read More

ఎమ్మెల్సీగా గెలిపించండి..మహిళా టీచర్లకు ఎలక్ట్రికల్​ బైక్​

టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ..బాండ్ పేపర్ ప్రచారం మెదక్, వెలుగు: కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి వినూత్నంగా ప్రచారం చేస్త

Read More

10 రోజుల్లో గురుకుల రిజల్ట్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ర్ట వ్యాప్తంగా 2025– 26 అకడమిక్ ఇయర్‎కు 5, 6, 7, 8, 9 క్లాసుల్లో అడ్మిషన్ల కోసం ఆదివారం నిర్వహించిన గురుకుల ఎంట్రన్స్

Read More

గుడ్ న్యూస్: ఇవాళ (ఫిబ్రవరి 24న) రైతుల అకౌంట్లలోకి డబ్బులు

హైదరాబాద్, వెలుగు: పీఎం కిసాన్ 19వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. బిహార్ లోని భాగల్ పూర్ లో జరిగే కార్యక్రమంలో

Read More

రూ.6,498 కోట్లు అందాయి.. యూఎస్ ఎయిడ్ నిధులపై భారత్ క్లారిటీ

న్యూఢిల్లీ: భారత్‎కు అమెరికా నుంచి వస్తున్న యూఎస్ ​ఎయిడ్ ​నిధులపై ఆ దేశ ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శా

Read More

తెలంగాణ దివాలా తీసే రోజులు వస్తయ్​: కిషన్ రెడ్డి

అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నరు: కిషన్​రెడ్డి గత సర్కారు 8 లక్షల కోట్ల అప్పులు చేసింది.. ఈ సర్కారు అదే పద్ధతిలో పోతున్నది అభివృద్ధిపై ర

Read More

నెక్లెస్​రోడ్​లో 3 వేల మంది మహిళలతో శారీ రన్​

చీరకట్టులో మహిళలు చేసిన ‘మార్నింగ్ ​రన్’ ఆకట్టుకున్నది. టాటా బ్రాండ్ ​తనైరా, బెంగళూరుకు చెందిన ఫిట్​నెస్​ కంపెనీ జేజే యాక్టివ్ ​సంయుక్తంగా

Read More