
లేటెస్ట్
ఫిబ్రవరి 25న ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై దాఖలైన పలు పిటిషన్లు ఈ నెల 25న సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి. ఈ మేరకు శనివారం సుప్రీంకోర్
Read Moreలేని శాఖకు 20 నెలలుగా మంత్రి! పంజాబ్లో ఆప్ సర్కార్ నిర్వాకంపై బీజేపీ ఫైర్
చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంలో అసలు కేబినెట్లోనే లేని శాఖకు 20 నెలలుగా ఓ మంత్రి బాధ్యతలు ని
Read Moreమరో ఇద్దరు ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టిన హమాస్
టెల్ అవీవ్ : హమాస్ మిలిటెంట్ల చెర నుంచి మరో ఇద్దరు ఇజ్రాయెల్ బందీలు విడుదలయ్యారు. తల్ షోహం, అవేరు మెంగిస్తు అనే ఆ ఇద్దరిని మిలిటెంట్లు &nb
Read Moreరాష్ట్రంలో యూరియా కొరత.. ఈ సారి అంచనాలకు మించి యాసంగి సాగు
యూరియాకు ఒక్కసారిగా పెరిగిన డిమాండ్ నిరుడు ఇదే టైమ్కు 5.83 లక్షల టన్నుల వినియోగం ఈ సారి ఇప్పటికే 7 లక్షల టన్నులు తెప్పించినా సరిపోలే మార్క్
Read Moreఅంజనీకుమార్, అభిలాష బిస్త్ రిలీవ్ .. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేడర్ నుంచి ఐపీఎస్&zw
Read Moreడబ్బులు అడిగితే కంప్లయింట్ చేయండి .. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్పై నిఘా పెట్టామన్న ఆరోగ్య శ్రీ అధికారులు
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్లో చికిత్సకు డబ్బులు అడిగితే కంప్లయింట్ చేయాలని ఆరోగ్య శ్రీ అధికారులు సూచించ
Read Moreపోలీసులకు క్వార్టర్స్ నిర్మిస్తం..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు ఉందని, సైబర్ క్రైమ్ కేసులు పరిష్కరించడంలో దేశంలో అగ్రస్థానంలో ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Read Moreఫిబ్రవరి 23న గురుకుల ఎంట్రెన్స్ పరీక్ష
5వ తరగతి ఎంట్రెన్స్కు 88,451 మంది అప్లై హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఆదివారం ఎంట్రెన్స్ ఎగ్
Read Moreవిరిగిన సీటులో గంటన్నర జర్నీ.. ఎయిర్ ఇండియాపై శివరాజ్ సింగ్ ఫైర్
న్యూఢిల్లీ : భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తనకు విరిగిన సీటు కేటాయించారని.. అందులో కూర్చొనే గంటన్నరపాటు ఇబ్బంది పడుతూ ప్రయాణిం
Read Moreరాహుల్తో మధుయాష్కీ భేటీ
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో శనివారం మాజీ ఎంపీ, సీనియర్ నేత మధు యాష్కీ భేటీ అయ్యారు. రాష్ట
Read Moreవేసవిలో తాగునీటి సమస్య తలెత్తొద్దు : మంత్రి సీతక్క
మిషన్ భగీరథ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేయాలి నిత్యం జిల్లా అధికారుల&zwnj
Read Moreవారఫలాలు: ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు
వారఫలాలు ( ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు) : మేషరాశి వారు ఈవారం డబ్బు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపో
Read Moreఇండియాకు అమెరికా నిధులు బీజేపీ కట్టుకథ.. తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అసత్య ప్రచారం: కాంగ్రెస్
విదేశీ సంస్థలతో చేతులు కలిపిందే బీజేపీ, ఆర్ఎస్ఎస్ అమెరికా నిధులను బంగ్లాదేశ్కు మళ్లించిందెవరు?  
Read More