
లేటెస్ట్
వైభవంగా సంప్రోక్షణ పూజలు.. యాదగిరిగుట్టకు చేరుకున్న నదీ జలాలు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపుర ‘మహాకుంభాభిషేక సంప్రోక్షణ’ మహోత్సవాలు అంగరంగ వైభవం
Read Moreరాజలింగమూర్తి హత్య వెనుక కేసీఆర్ ఉన్నారనే ప్రచారం: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వ్యాఖ్య
హనుమకొండ సిటీ, వెలుగు: భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య వెనుక కేసీఆర్ ఉన్నారని ప్రచారం జరుగుతోందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్
Read Moreహైపవర్ కమిటీ వేతనాల అమలుకు ఉద్యమిస్తాం: ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు సీతారామయ్య, రాజ్కుమార్ కామెంట్స్
గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాల అమలుకు ఉద్యమాలు చేస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూ
Read Moreకమర్షియల్ ట్యాక్స్ డైరెక్టర్గా హరిత
టీఎస్ ఫుడ్స్ కు చంద్రశేఖర్రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓగా కర్ణన్కు అదనపు బాధ్యతలు రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ల బదిలీ హైదరాబాద్, వెలుగు: రాష్
Read Moreదొరికిన ఫోన్తో రూ.3 లక్షలు కొట్టేసిండు
రూ.3 లక్షలు పోగొట్టుకున్న కూలీ గోల్డ్ లోన్ పైసలను మాయం చేసిన కేటుగాడు హైదరాబాద్ సిటీ, వెలుగు: ఒకరు మొబైల్ పోగొట్టుకోగా అది దొరికిన వ
Read Moreలైంగిక దాడి కేసులో నిందితులకు జీవిత ఖైదు.. ఖమ్మం మొదటి అదనపు జిల్లా జడ్జి తీర్పు
ఖమ్మం టౌన్, వెలుగు: బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ. 2.10 లక్షల వేల చొప్పున జరిమానా విధిస్తూ ఖమ్మం
Read Moreవిద్యార్థి నేత నుంచి సీఎం దాకా..
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తా తొలుత న్యాయవాదిగా తన కెరీర్ను ప్రారంభించి.. అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఏబీవీపీ ద్వారా
Read Moreహై ఫై జాబ్..అయినా డ్రగ్స్ పెడ్లర్గా మారిన యువతి.. జీతం సరిపోక ఆఫ్రికన్తో కలిసి దందా
మియాపూర్లో యువతి అరెస్టు గచ్చిబౌలి, వెలుగు: కార్పొరేట్సంస్థలో పెద్దస్థాయి ఉద్యోగం చేస్తున్న ఓ యువతి డ్రగ్స్ సరఫరాదారుగా మారింది. మాదాపూర్ డీ
Read Moreహైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఎగ్జిబిషన్ లో పెయింటింగ్స్ హృదయాలను కదిలిస్తాయి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
బషీర్బాగ్, వెలుగు: హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో గురువారం 84వ ఆల్ఇండియా యాన్యువల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అవార్డు ప్రద
Read Moreజర్నలిస్టుల సమస్యలపై.. ఫిబ్రవరి 24న రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు : టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు
అక్రెడిటేషన్, హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 2
Read Moreనిజామాబాద్ జిల్లాలో కరెంట్ షాక్తో భార్యాభర్త, కొడుకు మృతి
పందులు పట్టే క్రమంలో ప్రమాదం నిజామాబాద్ జిల్లాలో ఘటన బోధన్/నిజామాబాద్, వెలుగు: కనిపించకుండాపోయిన పెంపుడు పందులను పట్టేందుకు వరి పొల
Read Moreగోదావరి మిగులు జలాలతోనే బనకచర్ల : ఏపీ సీఎం చంద్రబాబు
సముద్రంలో వృథాగా కలిసే నీటితోనే ప్రాజెక్టు చేపడ్తున్నం: ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ, తెలంగాణ రెండింటికీ గోదావరిలో మిగులు జలాలున్నయ్ కృష
Read Moreమార్షల్స్తో గెంటేయిస్తే..స్పీకర్గా తిరిగొచ్చిండు
న్యూఢిల్లీ: 2015 లో ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ చేసిన కామెంట్స్ పై వివాదం రేగింది. ఆప్, బీజేపీ సభ్యుల మధ్య ఘర్షణ
Read More