లేటెస్ట్

హై ఫై జాబ్​..అయినా డ్రగ్స్ పెడ్లర్​గా మారిన యువతి.. జీతం సరిపోక ఆఫ్రికన్​తో కలిసి దందా

మియాపూర్​లో యువతి అరెస్టు గచ్చిబౌలి, వెలుగు: కార్పొరేట్​సంస్థలో పెద్దస్థాయి ఉద్యోగం చేస్తున్న ఓ యువతి డ్రగ్స్ సరఫరాదారుగా మారింది. మాదాపూర్ డీ

Read More

హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఎగ్జిబిషన్ లో పెయింటింగ్స్ హృదయాలను కదిలిస్తాయి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

బషీర్​బాగ్, వెలుగు: హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో గురువారం 84వ ఆల్​ఇండియా యాన్యువల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అవార్డు ప్రద

Read More

జర్నలిస్టుల సమస్యలపై.. ఫిబ్రవరి 24న రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు : టీడబ్ల్యూజేఎఫ్  రాష్ట్ర కమిటీ పిలుపు 

అక్రెడిటేషన్, హెల్త్  కార్డులు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్  చేస్తూ ఈ నెల 2

Read More

నిజామాబాద్ జిల్లాలో కరెంట్ షాక్​తో భార్యాభర్త, కొడుకు మృతి

పందులు పట్టే క్రమంలో ప్రమాదం  నిజామాబాద్ జిల్లాలో ఘటన బోధన్​/నిజామాబాద్, వెలుగు: కనిపించకుండాపోయిన పెంపుడు పందులను పట్టేందుకు వరి పొల

Read More

గోదావరి మిగులు జలాలతోనే బనకచర్ల : ఏపీ సీఎం చంద్రబాబు

సముద్రంలో వృథాగా కలిసే నీటితోనే ప్రాజెక్టు చేపడ్తున్నం: ఏపీ సీఎం చంద్రబాబు   ఏపీ, తెలంగాణ రెండింటికీ గోదావరిలో మిగులు జలాలున్నయ్  కృష

Read More

మార్షల్స్​తో గెంటేయిస్తే..స్పీకర్​గా తిరిగొచ్చిండు

న్యూఢిల్లీ: 2015 లో ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ చేసిన కామెంట్స్ పై వివాదం రేగింది. ఆప్, బీజేపీ సభ్యుల మధ్య ఘర్షణ

Read More

వ్యవసాయంలో టెక్నాలజీని ప్రోత్సహిస్తం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

ఇజ్రాయెల్​ ప్రతినిధి బృందంతో భేటీ హైదరాబాద్, వెలుగు: వ్యవసాయంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా  రైతులను ప్రోత్సహ

Read More

ఎస్సీ వర్గీకరణలో మోదీ, రేవంత్ పాత్రేమీ లేదు : ఎమ్మెల్సీ కవిత

సుప్రీంకోర్టు తీర్పు వల్లే బాటలు పడ్డాయి: ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదని

Read More

బంజార భాషకు గుర్తింపు తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బషీర్​బాగ్, వెలుగు: గిరిజన సమాజాన్ని జాగృతం చేసేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు సంత్​శ్రీసేవాలాల్ మహారాజ్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొ

Read More

సంత్ సేవాలాల్ మార్గం ఆచరణీయం : కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: విదేశీ దురాక్రమణదారు ల కుట్రల కారణంగా బంజారాలు చెల్లాచెదురయ్యారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్

Read More

కుంభమేళాలో శానిటేషన్​పై ఫోకస్

త్రివేణి సంగమంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు 3.50 లక్షల కిలోల బ్లీచింగ్ పౌడర్ వాడకం అడ్వాన్స్డ్ ఆక్సిడేషన్ టెక్నాలజీతో క్లీనింగ్ మహాకుంభ

Read More

పార్టీ ఫిరాయింపులపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో

న్యూఢిల్లీ, వెలుగు: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్  దాఖలు చేసిన పిటిషన్లపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వచ్చే నెల మార్చి 3న ఈ పిటి

Read More

కాళేశ్వరం కమిషన్​ గడువు మరో 2 నెలలు పొడిగింపు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్​కమిషన్​గడువును సర్కారు మరో రెండు నెలల పాటు పొడిగించింది. ఫిబ్రవరి 28తో ప్రస్తుతం ఉన్న గడువు ముగుస్తుండడం.. వి

Read More