
లేటెస్ట్
ఇండియా దగ్గర చాలా డబ్బు ఉంది.. అమెరికా ఆ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదన్న ట్రంప్
భారత్ లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఇప్పటి వరకు ఇస్తూ వస్తున్న ఆర్థిక సాయం నిలిపివేతపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇండియా దగ్గరచాలా డబ్బుంది.
Read Moreగవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలపై కలెక్టర్ సీరియస్
ప్రభుత్వ భూమి కబ్జాలపై చర్యలు తీసుకోండి కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు నిజామాబాద్, వెలుగు : ప్రభుత్వ భుముల కబ్జాలపై చర్యలు తీసుకోవాలని
Read Moreతాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి : శరత్
నిజామాబాద్, వెలుగు : వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ, ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్ డాక్
Read Moreజిల్లాలో 1.36లక్షల ఇందిరమ్మ లబ్దిదారుల గుర్తింపు
వనపర్తి, వెలుగు : జిల్లాలో ఇందిరమ్మ ఇంటి పథకానికి 1,36,958 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. దీంతో ఎన్నాళ్లుగా &
Read More‘రూ.5 కోట్లు ఇస్తే మంత్రి పదవి’.. కేంద్రమంత్రి కొడుకు పేరుతో బీజేపీ ఎమ్మెల్యేలకు ఆఫర్
డెహ్రాడూన్: ఉత్తరఖాండ్లో అధికార బీజేపీ ఎమ్మెల్యేలకు వరుసగా ఫేక్ కాల్స్ రావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించింది. గుర్తు తెలియని ముఠా గత వారం
Read Moreజైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభం
ఖిలా వరంగల్ (మామునూరు)/ కాశీబుగ్గ, వెలుగు: జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను ఆ శాఖ డీజీపీ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. మంగళవారం తిమ్
Read Moreసీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
నారాయణపేట, వెలుగు: ఈనెల 21న వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని, పర్యటన
Read Moreముల్కనూర్ సొసైటీని సందర్శించిన శ్రీలంక టీం
భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సొసైటీ, మహిళా స్వకృషి డెయిరీని మంగళవారం శ్రీలంకకు చెందిన ప్రతినిధులు సందర్శించారు
Read Moreపెండిం గ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ : న్యాయమూర్తి సునీత
కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత వనపర్తి, వెలుగు :ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ గొప్ప అవకాశమని,  
Read Moreభీమదేవరపల్లి మండలంలో మాల్దీవ్స్ బృందం పర్యటన
భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో మాల్దీవుల ప్రజాప్రతినిధుల బృందం మూడు రోజుల పర్యటనలో భాగంగా మండల స్థాయి అధికారులతో ప్రత్యేక
Read Moreజములమ్మకు పోటెత్తిన భక్తజనం
నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారి దర్శనానికి మంగళవారం భక్తజనం పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మేకపోతులన
Read Moreపూడికతీత పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ ప్రావీణ్య
వరంగల్సిటీ, వెలుగు: భద్రకాళి చెరువు పూడికతీత పనులను స్పీడప్ చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె చెరువు పూడికతీత
Read Moreఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి
ఎన్నికల అబ్జర్వర్ మహేశ్ దత్ ఎక్కా సంగారెడ్డి టౌన్, వెలుగు: ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్మహేశ్ దత్ ఎక్కా
Read More