
లేటెస్ట్
డేంజర్ బెల్స్ మోగొద్దంటే.. వాటర్ బెల్ కొట్టాల్సిందే !
సరిపడా నీళ్లు తాగక పిల్లల్లో అనారోగ్య సమస్యలు సిటీలో 36 డిగ్రీలకు చేరిన ఎండలు మార్చి, ఏప్రిల్ నాటికి 48 డిగ్రీలకు చేరే చాన్స్ స్కూళ్లల
Read Moreకృష్ణా జల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి : మంత్రి ఉత్తమ్
తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలి: మంత్రి ఉత్తమ్ శ్రీశైలం, సాగర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తోడేస్తున్నది మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్టును త్వరగ
Read Moreఇండియాలోకి టెస్లా ఎంట్రీ.. రిక్రూట్మెంట్ షురూ
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా ఇండియాలో అడుగుపెట్టడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కీలక స్థానాలకు రిక్రూట్మెంట్ను మొదలుపెట్ట
Read Moreఆన్లైన్ బెట్టింగ్ల్లో రూ.25 లక్షలు నష్టపోయి సూసైడ్..ఖమ్మంలో ఉరేసుకుని చనిపోయిన ఐటీ ఎంప్లాయ్
ఖమ్మం టౌన్, వెలుగు : ఆన్ లైన్ బెట్టింగ్ లు ఆడి రూ. లక్షల్లో కోల్పోయి.. అప్పులు తీర్చలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం సిటీలో జరిగింది. క
Read Moreకొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తుల సందడి
కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామునుంచే క్యూలైన్లలో బారులు తీరి స్వామివారిని
Read Moreమహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలకు యాదగిరి గుట్ట సిద్దం
యాదగిరి నర్సన్న స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలకు గుట్ట ముస్తాబైంది. ఇయ్యాల్టి నుంచి ఐదు రోజుల పాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజల
Read Moreఆదిలాబాద్ ఎస్బీఐలో రైతుల ఆందోళన .. డబ్బులు ఇవ్వాలని డిమాండ్
ఆదిలాబాద్టౌన్, వెలుగు: తమ ఖాతాలో జమైన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ ఎస్బీఐలో రైతులు మంగళవారం అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. పట్టణం
Read Moreమరో ఐదు జిల్లాలకు బీజేపీ ప్రెసిడెంట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ మరో ఐదు జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా సత్యయాదవ్, సూర్యపేట జిల్లా ప్రెసిడెంట్గ
Read Moreవేర్వేరు జిల్లాలో .. ఏసీబీకి చిక్కిన అవినీతి ఆఫీసర్లు
ఇల్లందులో రూ. 30 వేలు తీసుకుంటూ పట్టుబడిన ఎఫ్ఆర్వో, ఎఫ్ బీవో మక్తల్లో రూ.20 వేలు తీసుకుంటుండగా సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టివేత ఇల్లందు
Read Moreకోతులను కొట్టబోయి బావిలో పడి వ్యక్తి మృతి.. వరంగల్ జిల్లా మడిపల్లిలో ఘటన
నెక్కొండ, వెలుగు: కోతులను కొట్టబోయి ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. నెక్కొండ మండలం మడిపల్లికి చెందిన రైతు
Read Moreపరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు..ఇంటర్ బోర్డు సెక్రెటరీ కృష్ణ ఆదిత్య
హైదరాబాద్, వెలుగు: వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించ
Read Moreమహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఐదారు నెలల్లో అందుబాటులోకి క్యాన్సర్ టీకా
ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్): ఐదారు నెలల్లో మహిళలకు క్యాన్సర్ టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు.
Read Moreమంచిర్యాల జిల్లా ఆవుడంలో పులి సంచారం.. గ్రామాల ప్రజలు అలర్ట్గా ఉండాలని హెచ్చరిక
బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్, ఆవుడం, చిత్తాపూర్, పొట్యాల గ్రామాల అడవుల్లో పులి సంచరిస్తుండటంతో స్థానికులు
Read More