
లేటెస్ట్
ప్రభుత్వ భూమి కొట్టేసేందుకు స్కెచ్.. 10 మంది అరెస్ట్
ధరణిలో బ్లాక్ లిస్ట్లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఇద్దరి పేర్లపై పాస్బుక్లు జారీచేసిన ఆపరేటర్లు అరెస్టయిన నిందితుల్లో ఇద్దరు ధరణి ఉద్యోగుల
Read Moreమాజీ మంత్రి ఫ్లెక్సీలు తీసేయించిందని కింద కుర్చీ వేసి కూసోబెట్టిన్రు
జనరల్ బాడీ మీటింగ్లో ఘటన సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట మున్సిపల్ సర్వ సభ్య సమావేశంలో కమిషనర్ ప్రసన్న రాణికి అవమానం జరిగి
Read Moreఎవరికి మోదం? ఎవరికి ఖేదం?
తలమీదబరువు దిగిపోయింది. ఫలితాలు రేవంత్రెడ్డి చెప్పినట్లుగా ఉగాది పచ్చడిగానే ఉన్నాయి. అయితే లెక్కలిక్కడ గీత గీసినట్లుగా ఉన్నా అది దారంలాగ ఉంది.
Read Moreపీజీఈసెట్ పరీక్షలు షురూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పీజీఈసెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సోమవారం రెండు సెషన్
Read Moreచోరీ బైక్ లను ఓఎల్ ఎక్స్ లో అమ్మేస్తూ.. ముగ్గురు దొంగల అరెస్ట్
14 బైక్లు స్వాధీనం కంటోన్మెంట్, వెలుగు: జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు ఫ్రెండ్స్ చోరీల బాట పట్టారు. రాత్రిపూట రెక్కి వేసి
Read Moreకోడ్ చూసి కొట్టేశారు!..హైదరాబాద్లో మితిమిరీన అక్రమాలు
ఎన్నికల కోడ్ సమయంలో బల్దియాలో ఎక్కువ అక్రమాలు జీహెచ్ఎంసీ ప్రజావాణికి అక్రమ నిర్మాణాలపై ఎక్కువ ఫిర్యాదులు కూల్చివేయాలని కమిషనర్, మేయర్కు బాధిత
Read Moreకెనడాలో భారత సంతతి వ్యక్తి హత్య
నలుగురు అరెస్ట్ ఒట్టావా:కెనడాలో దారుణం జరిగింది. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లోని సర్రేలో నివసిస్తున్న భారత సంతతి వ్
Read Moreగ్రీవెన్స్ కళకళ..ఎన్నికల కోడ్ ముగియడంతో సోమవారం ప్రారంభం
ఎన్నికల నేపథ్యంలో మూడు, నాలుగు నెలలుగా ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. ఎన్నికల కోడ్ ముగియడంతో సోమవారం గ్రీవెన్స్తిరిగి ప్రారంభించార
Read Moreనీట్ అక్రమాలను సరిదిద్దాలి : ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ న్యూఢిల్లీ: నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలను సరిదిద్దడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత ప
Read Moreఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా
ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ హైదరాబాద్, వెలుగు: బీఆర్&zwn
Read Moreవిచారించకుండానే వాయిదా ఏంటి?
మేజిస్ట్రేట్ కోర్టు వైఖరిపై హైకోర్టు ఆగ్రహం హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై సీఎం రేవంత్ అనుచి
Read Moreప్రైవేటు భారం..పేరెంట్స్ భయం
రేపటి నుంచి స్కూళ్లు రీ ఓపెన్.. ప్రైవేట్ స్కూళ్లు 20 నుంచి 30 శాతం పెంచి ఫీజుల వసూలు యూనిఫామ్, బుక్స్ కు అదనం బెంబేలెత్తుతున్న
Read Moreదేశంలో రైతు ఆత్మహత్యలు తగ్గినయ్
దేశానికి వ్యవసాయ రంగం ఎంతో కీలకం: గవర్నర్ రాధాకృష్ణన్ దిగుమతులపై ఆధారపడే స్థితిలో మనం లేం
Read More