లేటెస్ట్

ముకర్లాబాద్​లో గుర్రాల హల్ చల్.. మూడు రోజుల్లో ముగ్గురిపై దాడి

గండీడ్, వెలుగు : మహమ్మదాబాద్  మండలంలోని ముకర్లాబాద్ లో గుర్రాలు హల్​చల్  చేస్తున్నాయి. ఎక్కడి నుంచో వచ్చిన మూడు గుర్రాలు మూడు రోజులుగా ఊరితో

Read More

రిటైర్డ్ ఎంఈవోకు జాతీయ అవార్డు

పుల్కల్, వెలుగు : బాలకార్మిక నిర్మూలనకు కృషి చేసి, 44సార్లు రక్త దానం చేసిన చౌటకూర్ ఎంఈవో అంజయ్య జాతీయ బంగారు నంది కామధేను అవార్డుకు ఎంపికయ్యారు. జీసీ

Read More

ఆన్లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు..డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్‌

డిజిటల్, ఆన్ లైన్ పేమెంట్ సిస్టమ్ లపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచే లక్ష్యంగా డిజిటిల్ పేమెంట్ల భద్రత, కోసం RBI అనేక చర్యలను అమలు చేస్తోంది. ఆన్ లైన్ మ

Read More

అంకుసాపూర్​లో ఫారెస్ట్ వర్సెస్ ఫార్మర్స్

    హద్దు పోళ్లు వేసేందుకు ఫారెస్ట్ ఆఫీసర్ల యత్నం     అడ్డుకున్న రైతులు.. ఘర్షణ వాతావరణం కాగజ్ నగర్, వెలుగు :

Read More

136 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

దుబ్బాక, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న 136 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సిరిసిల్ల జిల్లా జిల్లెల్ల గ్రామానికి చెందిన పర్వతం నర

Read More

60 కిలోల బీటీ3 సీడ్ స్వాధీనం

మంచిర్యాల, వెలుగు : హాజీపూర్ మండలం ముల్కల్ల వద్ద శనివారం 60 కిలోల నిషేధిత బీటీ3 పత్తి విత్తనాలను టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకొని ఇద్దరిని అరెస్ట్ చేస

Read More

బ్యాడ్మింటన్ ఛాంపియన్​ షిప్ పోటీలు ప్రారంభం

నస్పూర్, వెలుగు : క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లాను ముందంజలో ఉంచాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల

Read More

వైఎస్సార్ విగ్రహాలపై దాడులు.. షర్మిల ఫైర్

ఏపీలో  దివంగత నేత,  మాజీ  సీఎం వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ షర్మి

Read More

తెలంగాణ కిచెన్ : గ్రీన్​ రొట్టె... పాలకూర క్యూబ్స్​

చాలామందికి మిల్లెట్స్ తినాలనే ఆశ ఉంటుంది. కానీ, రొటీన్​గా కాకుండా ఎలా వండుకుని తింటే గుంటుందో తెలియక వాటి జోలికి వెళ్లరు. ఇంకొందరికి ఆకు కూరలంటే అస్సల

Read More

JEE అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలు విడుదల 

లక్షలాది మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ ఫలితాలు జూన్ 9వ తేదీ (ఆదివారం) విడుదలయ్యాయ

Read More

రామోజీ అంతిమ యాత్ర ప్రారంభం.. ఏపీలో రెండు రోజులు సంతాప దినాలు

శనివారం మరణించిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటలకు రామోజీ ఫిలిం సిటీలోని ఆయన నివాసం నుండి అంతిమయాత్ర ప్రారంభయ్య

Read More

మిస్టరీ : లంబీ డెహర్‌‌లో ఏం జరిగింది?

అక్కడ అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ.. ఆ ప్రాంతంలో కొన్ని వేల మంది ప్రాణాలు పోయాయని చెప్తుంటారు! కారణం ఏదైనా.. అక్కడ దెయ్యాలు తిరుగుతాయని చాలామ

Read More

కవర్ స్టోరీ : కొత్త గొంతుకలు

ఒకే విషయాన్ని ఒక మీడియా ఒకలా... ఇంకో మీడియా మరోలా చెప్తుంటుంది. అందులో ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలియక జనాలు తికమకపడుతుంటారు. ఇప్పుడు మెయిన్‌

Read More